land

గంటకు 63 వేల కి.మీ. స్పీడ్​తో దూసుకొస్తున్న ‘ప్లానెట్​ కిల్లర్​’

గంటకు 63 వేల కి.మీ. స్పీడ్​తో దూసుకొస్తున్న ‘ప్లానెట్​ కిల్లర్​’ ఇయ్యాల భూమిని దాటిపోనున్న కిలోమీటర్ సైజ్ ఆస్టరాయిడ్ ప్రమాదమేమీ లేద

Read More

Land-for-jobs scam: సీబీఐ ముందు హాజరైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

ల్యాండ్ ఫర్ స్కామ్ కేసుకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మార్చి 25న సీబీఐ విచారణకు హాజరయ్యారు. అంతకుముం

Read More

రాయదుర్గంలోని భూమిపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం 46లోని 84.30 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చింది.

Read More

భూమి కబ్జా చేశారంటూ కోదాడ ఆర్డీవో ఆఫీస్​ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

కోదాడ, వెలుగు: తన భూమి కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ ఓ రైతు ఆర్డీవో ఆఫీస్​ఎదుట పెట్రోల్​పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండ

Read More

 పొలాల్లో పంటను నాశనం చేసిన బుల్డోజర్లు..

నేరాలు.. ఘోరాలు చేస్తున్న వ్యక్తుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేయటం.. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ లో చూశాం.. ఇప్పుడు మధ్యప్రదేశ్ సర్కార్ సరికొత్తగా ఆలోచి

Read More

మంత్రి కేటీఆర్ ఇలాకాలో రైతుల పోరాటం

రాజన్న సిరిసిల్ల,వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో పది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ కోసం

Read More

రాష్ట్రంలో జరిగే ప్రతి మూడు హత్యల్లో ఒకటి ల్యాండ్​ కోసమే

ఈ నెల 9న జనగామ మండలం మరిగడిలో భూమి కోసం ఓ వ్యక్తి తన తల్లిని నరికి చంపాడు. గ్రామానికి చెందిన రమణమ్మకు10 ఎకరాల భూమి ఉంది. గతంలో నాలుగు ఎకరాలు కూతురిక

Read More

వారం రోజుల్లో స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ అయితది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

వారం రోజుల్లో స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ అవుతుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడ్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Read More

ధరణి బాధలు తీరేదెన్నడు?

తెలంగాణ రైతులు ధరణితో సమస్యలు తీరుతాయని భావించారు. కానీ ధరణియే సమస్యగా మారుతుందని ఏ రైతూ భావించలేదు.  భూన్యాయ నిపుణులు ఇవాళ చెపుతున్న ప్రకారం ప్ర

Read More

ప్రగతిభవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేశ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్

Read More

900 కోట్ల ఫ్రాడ్ : హైకోర్టును ఆశ్రయించిన సాహితి ఇన్ఫ్రా

ఫ్రీ లాంచ్ పేరుతో కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో సాహితి ఇన్ఫ్రా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును

Read More

ఎకరానికి పైగా విరాళమిచ్చిన నలుగురు వ్యక్తులు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పోఖారి గ్రామస్తుల గాథ రూ.39 లక్షల డొనేషన్ల సేకరణ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని బడి కట్టిస్తున్నరు ఔరంగాబాద్: &lsqu

Read More