land

ఏదుల రిజర్వాయర్​ నిర్వాసితుల ఆవేదన

వనపర్తి, గోపాల్ పేట వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ కోసం ఎని

Read More

కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ

రామగుండంలో 100 పడకల ఆస్పత్రిని కేంద్రం నిధులతో కట్టిస్తాం.. స్థలం ఇమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే..  ఊరు బయట స్మశానం పక్కన జనం రాకపోక

Read More

వాళ్లు కొన్న భూమి చెల్లదు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌‌‌‌‌‌‌‌లో 26.16 ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ

Read More

బౌండరీతో కూడిన మ్యాప్ లేకుండానే రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్, వెలుగు: ఎక్కడైనా ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఆ ప్లాట్ కు సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలతో కూడిన మ్యాప్, నాలుగువైపులా ఎవరెవరి

Read More

రియల్టర్లతో సబ్​రిజిస్ట్రార్ల  కుమ్మక్కు

ఖమ్మం, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ముందస్తు ప్లాన్​ప్రకారం రెగ్యులర్​సబ్​ రిజిస్ట్రార్​ సెలవు పెడుతున్నారు. ఆ విషయాన్ని ముం

Read More

ఇళ్ల జాగలు ఇస్తలేరని సర్కారు స్థలాన్ని కబ్జా చేసిన ప్రజలు

సదాశివపేట, వెలుగు:  ఇండ్ల జాగలు ఇవ్వడం లేదని పేదలు సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సర్వే నంబర్ ​435లో 9.35 ఎకర

Read More

అధికారుల నిర్లక్ష్యం..కోట్ల విలువైన సర్కార్ భూమి కబ్జా

సర్వే రిపోర్ట్ ఇచ్చామంటున్న రెవెన్యూ ఆఫీసర్లు.. ఇవ్వలేదంటున్న పంచాయతీ వర్గాలు     మామిడిపల్లి పల్లె ప్రకృతివనంపై  వీడని సస్పె

Read More

భూనిర్వాసితులకు న్యాయం చేయని ప్రభుత్వం

నిరసనలు అన్నీ ఒకటి కావు. ఒక్కో నిరసన వెనుక ఒక్కో కారణం, కడుపునొప్పి, బాధ, అసౌకర్యం, ఆవేదన, తండ్లాట ఉంటాయి. అది వినే, అర్థం చేసుకునే సహనం పాలకులకు ఉండా

Read More

టీఆర్ఎస్ అధినేత, సీఎస్ లకు హైకోర్టు నోటీసులు

బంజారాహిల్స్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై టీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులిచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని NBT నగర్ లో TRS పార్ట

Read More

పరిశ్రమల ఏర్పాటుకు స్థలమిస్తే అమ్మేసుకుంటున్నరు!

ఇండస్ట్రియల్​ ఏరియాపై రియల్​ మాఫియా కన్ను పట్టించుకోని ఆఫీసర్లు భద్రాచలం, వెలుగు:పరిశ్రమల ఏర్పాటు కోసం సర్కారు ఆ స్థలాన్ని అతి తక్కువ ధరకు క

Read More

లీడర్లంతా కలసి ల్యాండ్ కొనియ్యండి

నెల్లికుదురు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను గ్రామస్థులు నిలదీశారు. శుక్రవారం గ్రామంలో ప్

Read More

ధరణితో రైతుల కష్టాలు

36 ఏండ్ల కింద అమ్మిన 8 ఎకరాల భూమి తమదంటూ వచ్చిన వారసులు సాదాబైనామాలకు పట్టాలియ్యకుండా పెండింగ్​ పెట్టిన సర్కారు ధరణి వల్ల అమ్మినోళ్ల పేరిటే పట్

Read More

పేదల భూములతో  సర్కారు ‘ఆట’

వరంగల్‍, వెలుగు: రాష్ట్ర సర్కారు తెలంగాణ క్రీడా ప్రాంగణాల (టీకేపీ) పేరుతో జిల్లాల్లోని పేదల భూములను మరోసారి లాక్కుంటోంది. గతంలో దళితులకిచ్చిన

Read More