land
145 మంది ఇండియన్లను వెనక్కి పంపిన అమెరికా
దేశంలోకి అక్రమంగా వలస వచ్చారనే కారణంతో అమెరికా… 145 మంది ఇండియన్లను వెనక్కి పంపించింది. వీరితో పాటు పలువురు శ్రీలంక, బంగ్లాదేశ్ కు చెందిన వారిని కూడా
Read Moreవిజయారెడ్డి కేసు: నిందితుడు సురేష్ భార్య లత కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి హత్య చేసిన నిందితుడు సురేష్ భార్య లత కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్తను ఎవరో పావుల
Read Moreదళితులందరికీ మూడెకరాలిస్తమని కేసీఆర్ చెప్పలేదు
దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. కేవలం భూమి లేని పాలేరులకు కేసీఆర్ భూమి ఇస్తామన్నారని చె
Read Moreచర్లపల్లి టెర్మినల్కు రాష్ట్ర ప్రభుత్వం భూమియ్యలె
హైదరాబాద్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లిలో 150 ఎకరాల్లో రైల్వే టెర్మినల్ నిర్మించాలని భావించామని, రాష్ట్ర ప్రభుత్వం ల్యాం
Read Moreభూమి దక్కదని గుండె ఆగింది
రైతు పొలంలో టవర్వేశారు సొరంగం తవ్వారు మళ్లీ కాలువ నిర్మాణంలో పోతున్న భూమి సిద్దిపేట రూరల్, వెలుగు: మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ కు వెళుతున్న కాల
Read Moreసర్కారు భూమి సర్కారుకే రిజిస్ట్రేషన్
షాద్ నగర్ ,వెలుగు : రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు హద్దూ అదుపులేకుండా పోతుంది. ఇప్పటి వరకు ప్రైవేటు స్థలాలను కబ్జాచేసి వెంచర్లు చేసి విక్రయించిన
Read Moreసర్కారు ఖర్చుల కోసం భూముల వేలం!
జిల్లాల్లో విలువైన భూముల గుర్తింపు షురూ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే భారీగా రుణాలు సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల వ్యయం కొత్తగా మరిన్ని అప్పులకు వీల్లేని
Read Moreఅధికారుల నిర్వాకం..ఒకే నెంబర్పై ఇద్దరికి భూమి
రంగారెడ్డి జిల్లా, వెలుగు: సొమ్మొకడిది.. సోకొకడిది అన్న చందంగా ఉంది భూ పట్టాలపరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నూతనం చేపట్టిన భూ సర్వేతో ప్రతి పట్టాదారుడి
Read Moreఅక్క స్థలం కొట్టేయడానికి నకిలీ పేపర్లు సృష్టించిన తమ్ముళ్లు
నకిలీ పేపర్లు సృష్టించి అక్క పేరు మీదున్న స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన ఇద్దరు తమ్ముళ్లు, తల్లి, చెల్లికి జైలు శిక్ష విధిస్తూ మల్కాజిగిరి కోర్టు మంగ
Read Moreతల్లి బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్
వృద్ధాప్యంలో యోగక్షేమాలు చూడని ఓ కొడుకు భూమి కోసం తల్లి చనిపోయిందని తప్పుడు పత్రాలు సృష్టించాడు. బతికుండగానే తన తల్లి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ పొం
Read Moreఆస్తి తగాదా కాల్పుల్లో 10 మంది మృతి
ఆస్తికోసం జరిగిన తగాదాలో ఒకరిని మరొకరు కాల్చుకొని 10 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జరిగింది. సోంభద్ర సమీపంలోని ఓ ఐఏఎస్ అధికారికి చెందిన 22 ఎ
Read Moreఆ దరఖాస్తును మరోసారి పరిశీలించండి : హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లోని 20 ఎకరాల పట్టా భూమికి పాస్బుక్ ఇవ్వాలని కోరుతూ ప్రతాప్ జంగిల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమి
Read Moreఆస్తి తగాదా : తమ్ముడి కుటుంబాన్ని షూట్ చేసి చంపిన అన్న
ఆస్తి తగాదా ఐదుగురి ప్రాణాలు తీసింది సాగర్(మధ్యప్రదేశ్): అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలు తీసింది. మ
Read More