land
ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ కొత్త నాటకాలు: పొన్నం ప్రభాకర్
టీఆర్ఎస్ నేతలు ఇసుక,ల్యాండ్, మైనింగ్ మాఫియాలకు పాల్పడుతూ అడ్డగోలుగా అక్రమ ఆస్తులు సంపాదించుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించా
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాండూరు సబ్ రిజిస్ట్రార్
వికారాబాద్ జిల్లా: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున
Read Moreటీఆర్ఎస్ పార్టీ లీడర్ల భూ దందా
రెగ్యులరైజేషన్ పట్టాల కోసం స్కెచ్ ఆధారాలున్నా కాపాడలేక పోతున్నామంటున్న ఆఫీసర్లు కలెక్టర్ ఫోకస్ చేయాలంటున్న స్థానికులు భద్రాద్రి
Read Moreసైన్స్ సిటీ ఏర్పాటుకు టీఆర్ఎస్ సర్కారు భూమినిస్తలేదు : మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి
మేడ్చల్ జిల్లా : ప్రజలను కాపాడాల్సిన గవర్నమెంట్ వారి సొత్తును అప్పనంగా తింటూ.. ఎంతోమంది చావులకు కారణమవుతోందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మండిపడ్
Read Moreనా భూమిని విడిపించాలని మల్యాల ఎస్సైకి రూ. 3 లక్షలు ఇచ్చా: నక్క అనిల్
తన భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మల్యాల మండలం బలవం
Read Moreధరణి పెట్టిన చిచ్చు..యువకుడి ఆత్మహత్యాయత్నం
తన వాటా కూడా పెద్దనాన్న పేరిటే పట్టా చేసిన ఆఫీసర్లు సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగిన బాధితుడు పరిస్థితి విషమం.. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్
Read Moreరాష్ట్రంలో భూముల అమ్మకాన్ని స్పీడప్ చేసిన సర్కార్
అధికారులకు రాష్ట్ర సర్కార్ ఆదేశం ఈ ఏడాది రూ.25,421 కోట్లు రాబట్టాలని అంచనా ఇప్పటి వరకు వచ్చింది రూ. 8,400 కోట్లే 4 నెలల్లో రూ.17 వేల క
Read Moreపరేషాన్లో మహబూబ్నగర్ జిల్లా పత్తి రైతులు
ఏపుగా పెరిగినా కాయ పట్టకపోవడంతో రైతుల్లో ఆందోళన మహబూబ్నగర్, వెలుగు :జిల్లాలో పత్తి రైతులు పరేషాన్లో పడ్డారు. నిరుడు పంటకు రేట్ బాగా వచ్చి
Read Moreనిర్మల్ జిల్లాలో భూమిలో పెరిగిన నీటిశాతంతో పంటలకు కలుపు బెడద
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన గడ్డి పంటలను మింగేస్తోంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు ఈ గడ్డి న
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా ఘణపురం మండలంలోని గణపసముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని
Read Moreభూపరిహారం తక్కువ ఇస్తున్నారంటూ రైతుల ఆగ్రహం
సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెక్కుల పంపిణీ కోసం వచ్చిన అధికారులను నిర్వాసితులు పంచాయతీ కార్యాలయంలోనే నిర్వాసిత
Read Moreరాజన్నసిరిసిల్లలో సమాచారం ఇవ్వకుండా రైతుల భూములు చదును
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం అర్బన్పరిధిలోని పెద్దూర్ శివారులో 30 ఎకరాల ల్యాండ్ను అధికారులు
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
ప్రకంపనలు సృష్టిస్తున్న సుడా డ్రాఫ్ట్ ప్లాన్ మరో రింగు రోడ్డు నిర్మాణంతో రైతుల్లో ఆందోళన విలువైన జాగాలు కోల్పోతామని రైతుల ఆవేదన సిద్దిపేట, వె
Read More












