land

ల్యాండ్​ యూసేజ్ ​పాలసీ లేక మార్కెట్​ సరుకుగా మారిన భూమి

భూమి, నీరు, అడవులు, ఖనిజ సంపద లాంటి సహజ వనరులకు ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది. జనాభా పెరుగుతున్నట్లుగా అవి పెరగవు. సహజ వనరులన్నీ కేవలం వర్తమానంలో మనుషుల

Read More

ఆ ఇద్దరి మరణాలకు ప్రభుత్వమే కారణం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములు దూరం కావడంతో  మనస్తాపానికి గురైన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ర

Read More

మహబూబ్​నగర్​ జిల్లాలో ‘కురుమూర్తి రాయ’ స్కీంను నడిపించేదెవరూ?

రెండున్నరేండ్లుగా ఏర్పాటు కాని కొత్త కమిటీ యాసంగి అదును దాటుతున్నా అందని సాగునీరు ప్రాజెక్టు కింద బీళ్లుగా మారుతున్న  పొలాలు   

Read More

పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం

పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఘటన  కోనరావుపేట, వెలుగు : పోడు భూమికి అధికారులు పట్టా ఇవ్వడం లేదని మ

Read More

ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ కొత్త నాటకాలు: పొన్నం ప్రభాకర్

టీఆర్ఎస్ నేతలు ఇసుక,ల్యాండ్, మైనింగ్ మాఫియాలకు పాల్పడుతూ అడ్డగోలుగా అక్రమ ఆస్తులు సంపాదించుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించా

Read More

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాండూరు సబ్ రిజిస్ట్రార్

వికారాబాద్ జిల్లా: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున

Read More

టీఆర్ఎస్​ పార్టీ​ లీడర్ల భూ దందా

రెగ్యులరైజేషన్​ పట్టాల కోసం స్కెచ్​ ఆధారాలున్నా కాపాడలేక పోతున్నామంటున్న ఆఫీసర్లు  కలెక్టర్ ఫోకస్​ చేయాలంటున్న స్థానికులు​ భద్రాద్రి

Read More

సైన్స్​ సిటీ ఏర్పాటుకు టీఆర్​ఎస్​ సర్కారు భూమినిస్తలేదు : మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి

మేడ్చల్ జిల్లా : ప్రజలను కాపాడాల్సిన గవర్నమెంట్ వారి సొత్తును అప్పనంగా తింటూ.. ఎంతోమంది చావులకు కారణమవుతోందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మండిపడ్

Read More

నా భూమిని విడిపించాలని మల్యాల ఎస్సైకి రూ. 3 లక్షలు ఇచ్చా: నక్క అనిల్

తన భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మల్యాల మండలం బలవం

Read More

ధరణి పెట్టిన చిచ్చు..యువకుడి ఆత్మహత్యాయత్నం

తన వాటా కూడా పెద్దనాన్న పేరిటే పట్టా చేసిన ఆఫీసర్లు సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగిన బాధితుడు పరిస్థితి విషమం.. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్

Read More

రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని స్పీడప్ చేసిన సర్కార్

అధికారులకు రాష్ట్ర సర్కార్​ ఆదేశం ఈ ఏడాది రూ.25,421 కోట్లు రాబట్టాలని అంచనా  ఇప్పటి వరకు వచ్చింది రూ. 8,400 కోట్లే 4 నెలల్లో రూ.17 వేల క

Read More

పరేషాన్​లో మహబూబ్​నగర్ జిల్లా పత్తి రైతులు

ఏపుగా పెరిగినా కాయ పట్టకపోవడంతో రైతుల్లో ఆందోళన  మహబూబ్​నగర్​, వెలుగు :జిల్లాలో పత్తి రైతులు పరేషాన్​లో పడ్డారు. నిరుడు పంటకు రేట్​ బాగా వచ్చి

Read More

నిర్మల్ జిల్లాలో భూమిలో పెరిగిన నీటిశాతంతో పంటలకు కలుపు బెడద

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన గడ్డి పంటలను మింగేస్తోంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు ఈ గడ్డి న

Read More