land

ఎంఆర్వో ఆఫీస్ ముందు రైతన్న ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భూమిని ఆన్ లైన్ చేయడం లేదంటూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామా

Read More

హద్దులు చూపిస్తలేరని.. పెట్రోల్ పోసుకున్న రైతు

బోధన్, వెలుగు: ఆరు నెలలవుతున్నా తన భూమి హద్దులు చూపించడం లేదని తహసీల్దార్  ఆఫీస్ ఎదుట ఓ రైతు పెట్రోల్  పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. నిజామాబాద్ జిల్

Read More

లాక్ డౌన్ టైంలో టీఆర్​ఎస్​ నేతల భూ దందా.!

మంచిర్యాల, వెలుగు: నెన్నెలలోని 502 సర్వే నంబరులో విద్యుత్​ సబ్​స్టేషన్​ను రెండెకరాల్లో ఏర్పాటు చేశారు. ఆర్​అండ్​బీ రోడ్డుకు సబ్​స్టేషన్​కు మధ్య నాలాను

Read More

ఆస్తులమ్మి అన్నం పెడుతున్నఅన్నదమ్ములు

అమ్మా నాన్నా లేని ముగ్గురు బిడ్డలకు అమ్మమ్మే అమ్మ. అశక్తులరాలైన ఆమె నాన్నలా సాదలేకపోయింది. బస్తీ జనమే పైసా పైసా చందాలేసుకుని తలదాచుకోడానికి ఓ చిన్న గద

Read More

గ్రేట్ బ్ర‌ద‌ర్స్: దానం చేయ‌డానికి ఆస్థులు అమ్మారు

ఆస్తి కోసం కొట్లాడే అన్న‌ద‌మ్ముళ్లున్న‌ ఈ రోజుల్లో .. ఓ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్లు మాత్రం లాక్ డౌన్ లో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల కోసం త‌మ ఆస్తుల‌నే అమ్మి

Read More

పట్టా చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాం

తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట పెట్రోల్​ సీసాతో బైఠాయించిండు భూమిని పట్టా చేయట్లేదని రైతు ఆందోళన నాగారం వెలుగు: తన భూమిని పట్టా చేయడంలో రెవెన్యూ అధికారులు ని

Read More

పట్టా మార్పిడికి రూ. 4500, స్మార్ట్​ఫోన్​ అడిగిండు

లింగంపేట, వెలుగు: పట్టా మార్పిడికి లంచం  తీసుకుంటుండగా ఆర్ఐను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం…

Read More

రేవంత్​ది అక్రమ మ్యుటేషనే..తేల్చిన ఆర్డీవో

హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ ​రెవెన్యూ డివిజన్​ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం గోపన్‌‌ల్లిలోని సర్వే నంబర్ 127లోని భూమిని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసి

Read More

ఒకే భూమి… రెండుసార్లు అమ్మిన్రు

రెండో సారి అమ్మిన రైతు కుటుంబం రిమాండ్​ చౌటుప్పల్​, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్​మండలం తూఫ్రాన్​పేటలో ఒకే భూమిని రెండుసార్లు అమ్మిన రైతు కుటుంబాన

Read More

సాయిల్‌‌‌‌‌‌‌‌ టెస్టులను బట్టే ఎరువులు!

అడ్డగోలు వాడకాన్ని నియంత్రించడంపై కేంద్రం నజర్ నేల తీరును పరీక్షించే ల్యాబ్‌‌‌‌‌‌‌‌ల వివరాలు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆధ్వర్యంలో

Read More

ల్యాండ్ మ్యుటేషన్ ఇక ఈజీ

బ్యాంకింగ్ తరహాలో భూ లావాదేవీలు కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తున్న ప్రభుత్వం భూముల అమ్మకాలు, కొనుగోళ్ల డేటా బ్యాంకులకు అందేలా కొత్త విధానం ప్రత్యేకంగ

Read More

సమత కుటుంబానికి మూడెకరాల భూమి

ఖానాపూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్యకు గురైన సమత కుటుంబానికి ప్రభుత్వం మూడెకరాల సాగుభూమిని కేటాయించింది. ఈ మేరకు భూమి హక్కు పత్రాలను సోమవార

Read More

అరఎకరం భూమి కోసం కన్న తండ్రిని చంపిన కొడుకు

వనపర్తి జిల్లాలోని పుల్గర్ చర్ల గ్రామంలో దారుణం జరిగింది. అరఎకరం భూమి కోసం కన్న తండ్రిని రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు కొడుకు. చిన్న కిష్టన్నకు ఇ

Read More