latest news
బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు : చెన్నమనేని వికాస్ రావు
వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబాల కోసం పని చేస్తాయని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమేనని వేములవాడ ఆ పార్టీ అభ్యర్థ
Read Moreఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగు : పాయం వెంకటేశ్వర్లు
పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గుండాల, వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వె
Read Moreతెలంగాణాలో కేసీఆర్ను తరిమికొట్టాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్/ కూసుమంచి, వెలుగు : మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చ
Read Moreవచ్చే తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి : చాడ వెంకట్ రెడ్డి
వేములవాడ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు కాదని, ప్రజలు గెలవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవార
Read Moreవాళ్లది కబ్జాల ఆరాటం.. నాది పేదల పోరాటం : బండి సంజయ్
కరీంనగర్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ది భూకబ్జాల పంచాయితీ అని, తనది ప
Read Moreటన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా
టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని 10రోజులవుతోంది. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాళ్లు బాగానే ఉన్నారని, పైప్ లైన్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నామని
Read Moreఎన్నికలకు ఆటంకం కలిగిస్తే చర్యలు : కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి
చిగురుమామిడి, వెలుగు: ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి హెచ్చరించారు. సోమవారం చిగురుమామిడి పోలీస
Read Moreఅభివృద్ధిని చూసి ఓటేయండి : కె.సంజయ్
మెట్పల్లి, వెలుగు: ఎలక్షన్లలో గెలిచేందుకు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కల్లిబొల్లి మాటలు చెబుతారని, తొమ్మిదిన్నరేండ్లలో బీఆ
Read Moreఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు : ఎ.సతీశ్గణేశన్
కరీంనగర్ టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ ఎ.సతీశ్గణేశన్ అన్నారు. &n
Read Moreప్రజా ఆశీర్వాదంతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం : లింగాల కమల్ రాజు
మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు మధిర, వెలుగు : ముచ్చటగా మూడోసారి ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంద
Read Moreభద్రాచలంలో పోటెత్తిన గోదావరి తీరం
కార్తీక మాసం తొలి సోమవారం భద్రాచలంలోని గోదావరి తీరం భక్తులతో పోటెత్తింది. తెల్లవారు జామునే మహిళలు గోదావరికి తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.
Read Moreమరోసారి అవకాశం ఇవ్వండి : కందాల ఉపేందర్ రెడ్డి
నేలకొండపల్లి , వెలుగు : పాలేరు ప్రజలకు ఏం కావాలో స్థానికుడిగా తనకు తెలుసని, ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే మరింత సేవ చేస్తానని ఎమ్మెల్యే, బీఆ
Read Moreపని చేసే నాయకుడికే ఓటు వేయాలి : చింతా ప్రభాకర్
బీఆర్ఎస్సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ కంది, వెలుగు : పని చేసే నాయకుడికే ఓటు వేయాలని బీఆర్ఎస్సంగారెడ్డి అభ్యర్థ
Read More












