NALGONDA
ప్రధాని మోడీతో కోమటిరెడ్డి భేటీ..అభివృద్ధి పనులపై చర్చ
ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై మోడీకి విన
Read Moreఅభివృద్ధి పనులపై ప్రధానిని కలుస్తున్నా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించడానికి ప్రధాని మోడీని కలుస్తున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదాద్రి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్&z
Read Moreసూర్యాపేట జిల్లాలో టార్గెట్ను చేరుకోని వడ్ల కొనుగోళ్లు
సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. మిల్లుల
Read Moreచిటికేస్తే కేసీఆర్ ఫాం హౌస్లో దాస్కుంటడు : రఘునందన్ రావు
నల్లగొండ : తాను చిటికెస్తే సీఎం కేసీఆర్ ఫాం హౌస్లో దాచుకుంటాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నల్లగొండ పాత బస్తీలో బీజేపీ భరోసా యాత్ర ముగిం
Read Moreఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు : ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. యాదాద్రి జిల్లా తుర్క
Read More‘వాసాలమర్రి’ డెవలప్మెంట్ డీటెయిల్స్ పంపండి : సీఎస్
జిల్లా అధికారులకు చీఫ్సెక్రటరీ ఆదేశాలు గతంలో డీపీఆర్ పంపినా.. మళ్లీ పంపాలని ఆర్డర్స్ రెండేండ్లుగా ఏం చేసిండ్రని ఆఫీసర్లకు క్లాస
Read Moreకార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తున్న ఎమ్మెల్యేలు
నల్గొండ, వెలుగు: ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండడంతో అసంతృప్తులు, ఆశావాహులను తమ వైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్లాన్
Read Moreమాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి మృతి
నల్గొండ అర్బన్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి(65) చనిపోయారు. మంగళవారం ఉదయం నల్గొండ రామగిరిలో ఉన్న ఆమె నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచార
Read Moreనల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ వ్యూహం
మునుగోడు ఎన్నికలు ముగిసినా ఆగని చేరికల పర్వం ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ఓటు బ్యాంకు బీజేపీకి కలిసివస్తాయనే భయం చేరికల కోసమే నియోజకవర్గ
Read Moreనల్గొండను పచ్చని కొండగా మార్చాలి: మంత్రి జగదీశ్రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ పట్టణాన్ని రూ. 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్&zwn
Read Moreమంత్రి పదవినే వదిలేశా.. పదవులు ఓ లెక్కా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ జిల్లా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ కమిటీల్లో నా పేరు లేకుంటే హై పవర్ కమిటీలోనూ ఉండొచ్చు.
Read Moreకొందరు నాయకులకు బీఆర్ఎస్ భయం పట్టుకుంది : రవీందర్ సింగ్
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో కొంతమంది నాయకులకు భయం పట్టుకుందని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. దేశాన్ని పాలించడానికి
Read More












