NALGONDA

బీజేపీ  వ్యూహంలో భాగంగానే ఐటీ దాడులు : గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధ

Read More

ఆన్‌లైన్‌లో నారసింహుడి బ్రేక్‌ దర్శన టికెట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రేక్ దర్శన టికెట్లు గురువారం నుంచి ఆన్ లైన్​లోనూ అందుబాటులోకి వచ్చినట్లు  ఈవో గీతారెడ్డి

Read More

ప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్

అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్ సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది.

Read More

త్వరలో గొర్రెలే ఇస్తామన్న పశుసంవర్ధక శాఖ ఆఫీసర్  

గైడ్​లైన్స్​ రాకముందే అలా ఎలా చెప్తారన్న జడ్పీ చైర్మన్   వాగ్వాదానికి దిగిన జడ్పీటీసీలు మైక్​ విసిరికొట్టిన జడ్పీటీసీ నగేశ్​ 

Read More

దళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా

నల్లగొండ జిల్లా : దళితబంధు పథకం తమకు కూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తుండటాన్ని న

Read More

పత్తి దిగుబడి తగ్గినా.. కలిసొచ్చిన రేటు

ఎకరాకు 8 నుంచి 6క్వింటాళ్లకు పడిపోయిన దిగుబడి రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న క్వింటాల్ పత్తి ఇంకా ధర పెరిగే అవకాశం ఉండడంతో పత్తిని నిల

Read More

ఉమ్మడి నల్గండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

ఉమ్మడి నల్గొంగ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌

Read More

మునుగోడులో టీఆర్ఎస్​ లీడర్ల నడుమ పైసల లొల్లి

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి.. టీఆర్ఎస్ సంబురాలు, సందడి ముగిశాయి. రెండు వారాలు కూడా గడిచిపోయాయి. కానీ నియోజకవర్గంలో పైసల హ

Read More

వరంగల్ - హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

యాదాద్రి భువనగిరి జిల్లా: వరంగల్ –హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు

Read More

యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డుస్థాయిలో నిత్యఆదాయం వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.  ఆదివార

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లాకు నాలుగు బస్తీ దవాఖానాలు రానున్నాయి. జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీకి మూడు, చౌటుప్పల్​ మున్సిపాలిటీకి ఒక్క

Read More

కేసీఆర్పై ప్రజలకు నమ్మకం పోయింది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ట

Read More