NALGONDA

పత్తి చేనులో రైతుల‌తో మంత్రి ఇంద్రకరణ్ ముచ్చట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు సుడిగాలి పర్యటనలతో ముమ్మరంగా  ప్రచారం చేస్తున్నారు. తమకు అప్పగించిన గ్రామాల్లో.. ఇంటింటిక

Read More

రైతు వేషంలో ఆకట్టుకున్న కేఏపాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రోజుకో

Read More

యాదగిరిగుట్టకు బయలుదేరిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్పై నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని ఆయన సీఎం కేస

Read More

‘గుట్ట’ హుండీ ఆదాయం రూ.98.49 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 16 రోజుల హుండీ ఆదాయం రూ. 98.49 లక్షలు వచ్చింది. హుండీలను గురువారం హరిత టూరిజం హోటల్​కు తరలించి

Read More

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోంది : బోయినపల్లి వినోద్​కుమార్

యాదాద్రి, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్​ అన్నారు. యాదాద్రి జ

Read More

ఎప్పటిలా ఉండకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలి : మంత్రి శ్రీనివాస్​ గౌడ్

యాదాద్రి, వెలుగు: ఎప్పటిలా ఉండకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మున్సిప

Read More

కేసీఆర్‌ కు డబ్బా కొట్టలేక బయటికి వచ్చా : బూర నర్సయ్య గౌడ్

ఒక్కరిని ఓడగొట్టడానికి ఆలీబాబా దొంగలు దిగారు మునుగోడులో గౌడ ఆత్మీయ సమ్మేళనం చౌటుప్పల్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్​గడీల రాజ్యం బద్దలు కొ

Read More

మునుగోడు బరిలో 47 మంది క్యాండిడేట్స్

ఎక్కువ మంది అభ్యర్థులతో ఎవరికి లాభం?       ఇందులో 33 మంది స్వతంత్రులే ఎవరి ఓట్లు చీలుస్తారోనని  ప్రధాన పార్టీల్లో టెన్షన్

Read More

మునుగోడులో దావత్​లే.. దావత్​లు

ఆందోళన వ్యక్తం చేస్తున్న డాక్టర్లు మద్యంతో లివర్​ డ్యామేజీ.. మోతాదుకు మించి మాంసంతో కిడ్నీలపై ఎఫెక్ట్​​ నియోజకవర్గంలో జోరుగా కల్తీ లిక్కర్ సరఫర

Read More

ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తరు: కిషన్ రెడ్డి

నల్గొండ: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గురువా

Read More

కూసుకుంట్ల ప్రభాకర్ ను గెలిపించండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం నారాయణప

Read More

ఓటర్లను ప్రలోభపెడుతుండ్రు..ఉప ఎన్నికను రద్దు చేయండి: గోనె

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చే

Read More

కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు: ఈటల రాజేందర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుక్కుంటోంది అంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అసలు రాజకీయ నాయకులను కొనుగోలు చేసే స

Read More