NALGONDA
ఆడియో టేపులు కోర్టుకు ఎందుకియ్యలే : బండి సంజయ్
దొరికాయన్న 15 కోట్లు ఏమైనయ్.. కేసీఆర్ను ప్రశ్నించిన బండి సంజయ్ అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ లా ఆడియో కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులే దొంగలు
Read Moreమునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నిక: రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు డబ్బు సంచులిచ్చి మునుగోడుకు పంపించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో
Read Moreమంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు..వివరణ ఇవ్వకపోతే చర్యలు
మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది
Read Moreకుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది: జీవన్ రెడ్డి
నల్గొండ జిల్లా: కుల వృత్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. చండూర్ మండలం ఇడికూడ కాంగ
Read Moreనిజంగా ఫాంహౌజ్ లో డబ్బు దొరికితే బయటపెట్టాలి: వివేక్ వెంకటస్వామి
మునుగోడులో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు
Read Moreకేసీఆర్ డైరెక్షన్ లోనే ఆడియో లీక్ : బండి సంజయ్
కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాద
Read Moreఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలక
Read Moreకేసీఆర్ ఫాంహౌస్ డ్రామా అట్టర్ ప్లాఫ్ : బీజేపీ ఎంపీ అర్వింద్
నల్గొండ జిల్లా: కేసీఆర్ ఆడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఈ డ్రామాతో సీఎం క
Read Moreమునుగోడు బైపోల్: రైతులతో కలిసి పత్తేరిన కేఏపాల్
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చాలా ఉత్సహంగా పాల్లొంటున్నారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్
Read Moreపత్తి చేనులో రైతులతో మంత్రి ఇంద్రకరణ్ ముచ్చట్లు
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు సుడిగాలి పర్యటనలతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమకు అప్పగించిన గ్రామాల్లో.. ఇంటింటిక
Read Moreరైతు వేషంలో ఆకట్టుకున్న కేఏపాల్
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. రోజుకో
Read Moreయాదగిరిగుట్టకు బయలుదేరిన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్పై నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని ఆయన సీఎం కేస
Read More‘గుట్ట’ హుండీ ఆదాయం రూ.98.49 లక్షలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 16 రోజుల హుండీ ఆదాయం రూ. 98.49 లక్షలు వచ్చింది. హుండీలను గురువారం హరిత టూరిజం హోటల్కు తరలించి
Read More













