V6 News

NALGONDA

సాగర్​ ఎడమ కాల్వను ఎట్టికి వదిలేసిన్రు!

ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే సాగర్​ ఎడమ కాల్వను రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది.  కాల్వ లైనింగ్​ దెబ్బతిని, తరుచూ గండ్లు పడ్తున్నా క

Read More

మునుగోడులో కొత్త ఓట్లపై హైకోర్టులో బీజేపీ వాదన

పాత ఓటర్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకారమే పోలింగ్‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలివ్వాలి

Read More

టీఆర్​ఎస్​ దొంగ ఓట్లను  నమోదు చేస్తోంది: తరుణ్​చుగ్

మునుగోడు ఓటర్ లిస్ట్​లో అవకతవకలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు ఈ బైపోల్ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి.. కుటుంబపాలన, అవినీతికి మధ్య పోరు రాచక

Read More

రేపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రేపు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయం

Read More

మునుగోడులో ఇవాళ మొత్తం 24 మంది నామినేషన్

రేపటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇవాళ 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు

Read More

ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటికెళ్లిన మంత్రి కేటీఆర్

మునుగోడు పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తైన అ

Read More

బహుజనులకు సేవ చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్

నల్గొండ: బహుజనులకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చల్మె

Read More

టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లేదు : కూసుకుంట్ల

‘‘2018లో నేను ఓడిపోయాను.. ఈ ఉప ఎన్నికలోనైనా నన్ను గెలిపించాలనే కృత నిశ్చయంతో టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం మునుగోడుకు వచ్చింది. అందులో తప

Read More

ఉప ఎన్నికలో గెలిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా : కేటీఆర్

యాదగిరి గుట్ట నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వమని ప్రధాని మోడీని అడిగితే.. కనీసం100 రూపాయలు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నార

Read More

ఎంపీడీవో టీఆర్ఎస్ సర్కారుకు తొత్తుగా మారిండు

బీజేపీ సర్పంచ్ ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించిన ఎంపీడీవో ప్లెక్సీని తొలగించాల్సిన అవసరమేముందని ప్రశ్నించిన సర్పంచ్  దమ్ముంటే టీఆర్ఎస్ ప్

Read More

మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదు.. ఫైనల్ : వివేక్ వెంకటస్వామి

మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి సెమీ ఫైనల్ కాదు, ఫైనల్ అని స్టీరింగ్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా

Read More

మునుగోడు కొత్త ఓటర్ల జాబితా ప్రకటనపై విచారణ వాయిదా

మునుగోడు నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా ప్రకటనకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు  వాయిదా వేసింది. బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను

Read More

చెప్పులు వేసుకోనన్న మాటను నిలబెట్టుకుంటున్న మంత్రి సత్యవతి

టీఆర్ఎస్ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనన్న మంత్రి సత్యవతి రాథోడ్ దాన్ని తూ.చా. తప్పక పాటిస్తున్నారు. హైదరాబాద్‌లో

Read More