NALGONDA
ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ పాటిల్&zwnj
Read Moreకారు గుర్తుకు ఓటేస్తే వడ్ల పైసలు టక్కుటక్కున వేయిస్త : మంత్రి గంగుల
సంస్థాన్ నారాయణపురం వెలుగు: 'తిన్నరేవు మరవక కేసీఆర్ కారు గుర్తుకే ఓటెయ్యి’ అని మంత్రి గంగుల కమలాకర్అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో
Read Moreసీఎం అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకుండా అవమానించారు : రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి
చౌటుప్పల్, వెలుగు: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి వెళ్లాడని చేస్తున్న ఆరోపణలను కోమటిరెడ్డి రాజగోపాల్ రె
Read Moreటీఆర్ఎస్ లీడర్తో పంచాయితీకి దిగిన మహిళ
టీఆర్ఎస్ నేతలపై కామ్రేడ్ల కామెంట్స్ యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలోని ఓ ఇంట్లో భువనగిరి ఎమ్మెల్
Read Moreమునుగోడులో మంత్రులు, ఎమ్మెల్యేలకు తప్పని నిలదీతలు
రోడ్లు, ఇండ్లు, పరిహారం, దళితబంధు, పింఛన్ల కోసం ప్రశ్నిస్తున్న పబ్లిక్ అందరికీ వస్తాయంటూ దాటవేస్తున్న లీడర్లు వెలుగు, నల్గొండ: &n
Read Moreసాగర్ ఎడమ కాల్వను ఎట్టికి వదిలేసిన్రు!
ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే సాగర్ ఎడమ కాల్వను రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. కాల్వ లైనింగ్ దెబ్బతిని, తరుచూ గండ్లు పడ్తున్నా క
Read Moreమునుగోడులో కొత్త ఓట్లపై హైకోర్టులో బీజేపీ వాదన
పాత ఓటర్ లిస్ట్ ప్రకారమే పోలింగ్కు ఆదేశాలివ్వాలి
Read Moreటీఆర్ఎస్ దొంగ ఓట్లను నమోదు చేస్తోంది: తరుణ్చుగ్
మునుగోడు ఓటర్ లిస్ట్లో అవకతవకలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు ఈ బైపోల్ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి.. కుటుంబపాలన, అవినీతికి మధ్య పోరు రాచక
Read Moreరేపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రేపు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయం
Read Moreమునుగోడులో ఇవాళ మొత్తం 24 మంది నామినేషన్
రేపటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇవాళ 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు
Read Moreఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటికెళ్లిన మంత్రి కేటీఆర్
మునుగోడు పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తైన అ
Read Moreబహుజనులకు సేవ చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్
నల్గొండ: బహుజనులకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చల్మె
Read Moreటీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లేదు : కూసుకుంట్ల
‘‘2018లో నేను ఓడిపోయాను.. ఈ ఉప ఎన్నికలోనైనా నన్ను గెలిపించాలనే కృత నిశ్చయంతో టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం మునుగోడుకు వచ్చింది. అందులో తప
Read More












