NALGONDA
సాగర్ లెఫ్ట్ కెనాల్కు డేంజర్ బెల్స్.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
వరుస ఘటనలతో ఆందోళనలో ఆయకట్టు రైతులు 57 ఏండ్ల కింద ప్రారంభించిన కాలువలు బలహీనంగా మారిన ఎడమ కాలువ, పెద్ద దేవులపల్లి రిజర్వాయర్లపై నిర్లక్ష్యం గ
Read Moreగణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి కలెక్టర్ నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం క
Read Moreట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి
రాచకొండ సీపీ సుధీర్ బాబు చౌటుప్పల్ వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసు
Read Moreకుప్పకూలిన కందిబండ వంతెన
మేళ్లచెరువు, వెలుగు : పురాతన వంతెన కుప్పకూలిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో జరిగింది. మేళ్లచెరువు, కోదాడ మధ్య ప్రధాన రహదారిపై
Read Moreనల్గొండ జిల్లాలో 648 ఎకరాల్లో పంట నష్టం.
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 455 మంది రైతులకు నష్టం జరిగింది. 30 శ
Read Moreసీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ చండూరు(మర్రిగూడ, నాంపల్లి), వెలుగు : సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధి
Read Moreవరద బాధితులకు అండగా ఉంటాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రహదారుల మరమ్మతులకు రూ.23 కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె
Read Moreకోదాడలో ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం: ఉత్తమ్
కోదాడ/మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో చెరువులు, కుంటల ఆక్రమణల కారణం గానే వరదలు వచ్చాయని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసు కుంటామని మంత్రి ఉత్తమ్
Read Moreపంట నష్టం కింద ఎకరాకు 10 వేలు : సీఎం రేవంత్
బాధితులను అన్ని విధాలా ఆదుకుంటం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం పాడి పశు
Read Moreఎకరాకు రూ.10 వేలిస్తాం..వరద బాధితులను ఆదుకుంటాం: సీఎం రేవంత్
చనిపోయిన పశువులకు రూ. 50 వేలు జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తం తక్షణ సాయం కింద ఐదు
Read Moreపంట నష్టపోయిన రైతులకు బిగ్ రిలీఫ్.. నష్టపరిహారంపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
నల్లగొండ: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార
Read Moreసాగర్ ఎడమ కాలువకు మరో గండి.. భయం గుప్పిట్లో ప్రజలు
నల్లగొండ: గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తోన్న కుండపోత వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన నుండి వస్తోన్న వరదతో పాటు రాష్ట్రంలో భారీ వర్
Read Moreవాగులపై నుంచి రాకపోకలు నిలిపివేయాలి
కలెక్టర్ హనుమంతు కే.జెండగే యాదగిరిగుట్ట, వెలుగు : భారీ వర్షాలు, వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని వాగులపై నుంచి రాకపోకలను నిషేధించాలని సంబంధిత ఆ
Read More












