NALGONDA
తగ్గేదేలే.. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల కీలక నిర్ణయం
నల్లగొండ: ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 30వ తేదీన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబం
Read Moreఎవరూ అధైర్యపడొద్దు.. రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపడతాం : ఉత్తమ్కుమార్రెడ్డి
నివేదిక వచ్చిన వెంటనే రైతులకు పరిహారం చెల్లిస్తాం ట్యాంక్ బండ్ డిజైన్ లోపం వల్లే తీవ్ర నష్టం డిజైన్ మార్చాలని ఆనాడే చెప్పిన.. వినల
Read Moreసాగర్ లెఫ్ట్ కెనాల్కు డేంజర్ బెల్స్.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
వరుస ఘటనలతో ఆందోళనలో ఆయకట్టు రైతులు 57 ఏండ్ల కింద ప్రారంభించిన కాలువలు బలహీనంగా మారిన ఎడమ కాలువ, పెద్ద దేవులపల్లి రిజర్వాయర్లపై నిర్లక్ష్యం గ
Read Moreగణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి కలెక్టర్ నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం క
Read Moreట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి
రాచకొండ సీపీ సుధీర్ బాబు చౌటుప్పల్ వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసు
Read Moreకుప్పకూలిన కందిబండ వంతెన
మేళ్లచెరువు, వెలుగు : పురాతన వంతెన కుప్పకూలిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో జరిగింది. మేళ్లచెరువు, కోదాడ మధ్య ప్రధాన రహదారిపై
Read Moreనల్గొండ జిల్లాలో 648 ఎకరాల్లో పంట నష్టం.
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 455 మంది రైతులకు నష్టం జరిగింది. 30 శ
Read Moreసీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ చండూరు(మర్రిగూడ, నాంపల్లి), వెలుగు : సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధి
Read Moreవరద బాధితులకు అండగా ఉంటాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రహదారుల మరమ్మతులకు రూ.23 కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రె
Read Moreకోదాడలో ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం: ఉత్తమ్
కోదాడ/మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో చెరువులు, కుంటల ఆక్రమణల కారణం గానే వరదలు వచ్చాయని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసు కుంటామని మంత్రి ఉత్తమ్
Read Moreపంట నష్టం కింద ఎకరాకు 10 వేలు : సీఎం రేవంత్
బాధితులను అన్ని విధాలా ఆదుకుంటం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం పాడి పశు
Read Moreఎకరాకు రూ.10 వేలిస్తాం..వరద బాధితులను ఆదుకుంటాం: సీఎం రేవంత్
చనిపోయిన పశువులకు రూ. 50 వేలు జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తం తక్షణ సాయం కింద ఐదు
Read Moreపంట నష్టపోయిన రైతులకు బిగ్ రిలీఫ్.. నష్టపరిహారంపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
నల్లగొండ: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార
Read More












