NALGONDA

తగ్గేదేలే.. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల కీలక నిర్ణయం

నల్లగొండ: ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 30వ తేదీన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబం

Read More

ఎవరూ అధైర్యపడొద్దు..  రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపడతాం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

నివేదిక వచ్చిన వెంటనే రైతులకు పరిహారం చెల్లిస్తాం ట్యాంక్ బండ్  డిజైన్ లోపం వల్లే తీవ్ర నష్టం  డిజైన్​ మార్చాలని ఆనాడే చెప్పిన.. వినల

Read More

సాగర్ ​లెఫ్ట్ ​కెనాల్‎కు డేంజర్ ​బెల్స్​.. ఆందోళనలో ఆయకట్టు రైతులు

వరుస ఘటనలతో ఆందోళనలో ఆయకట్టు రైతులు 57 ఏండ్ల కింద ప్రారంభించిన కాలువలు బలహీనంగా మారిన ఎడమ కాలువ, పెద్ద దేవులపల్లి రిజర్వాయర్లపై నిర్లక్ష్యం గ

Read More

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి కలెక్టర్ నారాయణరెడ్డి  

నల్గొండ అర్బన్, వెలుగు : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం క

Read More

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి

రాచకొండ సీపీ సుధీర్ బాబు చౌటుప్పల్ వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసు

Read More

కుప్పకూలిన కందిబండ వంతెన

మేళ్లచెరువు, వెలుగు : పురాతన వంతెన కుప్పకూలిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ సమీపంలో జరిగింది. మేళ్లచెరువు, కోదాడ మధ్య ప్రధాన రహదారిపై

Read More

నల్గొండ జిల్లాలో 648 ఎకరాల్లో పంట నష్టం.

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 455 మంది రైతులకు నష్టం జరిగింది. 30 శ

Read More

సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్   చండూరు(మర్రిగూడ, నాంపల్లి), వెలుగు : సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధి

Read More

వరద బాధితులకు అండగా ఉంటాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి 

రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  రహదారుల మరమ్మతులకు రూ.23 కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రె

Read More

కోదాడలో ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం: ఉత్తమ్​

కోదాడ/మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో చెరువులు, కుంటల ఆక్రమణల కారణం గానే వరదలు వచ్చాయని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసు కుంటామని మంత్రి ఉత్తమ్‌

Read More

పంట నష్టం కింద ఎకరాకు 10 వేలు : సీఎం రేవంత్​

బాధితులను అన్ని విధాలా ఆదుకుంటం మృతుల కుటుంబాల‌‌కు రూ. 5 ల‌‌క్షల‌‌ ప‌‌రిహారం  పాడి ప‌‌శు

Read More

ఎకరాకు రూ.10 వేలిస్తాం..వరద బాధితులను ఆదుకుంటాం: సీఎం రేవంత్

చనిపోయిన పశువులకు రూ. 50 వేలు జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  ఏర్పాటు చేస్తం తక్షణ సాయం కింద ఐదు

Read More

పంట నష్టపోయిన రైతులకు బిగ్ రిలీఫ్.. నష్టపరిహారంపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

నల్లగొండ: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి  నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార

Read More