NALGONDA

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠా సభ్యుల అరెస్ట్

260 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం మిర్యాలగూడ, వెలుగు : నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యాపారుల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు

Read More

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

మఠంపల్లి, వెలుగు : ఉమ్మడి నల్లగొండ ఏసీ మహేందర్ కుమార్ పర్యవేక్షణలో సోమవారం మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ  హుండీ లెక్కించారు. 6

Read More

కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది : ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి

నల్గొండ, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంట్లకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవార

Read More

యాదాద్రి జిల్లాల్లో ​ప్రశాంతంగా .. గ్రాడ్యుయేట్​ ఉప ఎన్నికల పోలింగ్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68.09 శాతం పోలింగ్​  మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలింగ్​ స్పీడప్​  మొత్తం ఓటర్లు 1,66,448 మంది   ఓట

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్

ఖమ్మం జిల్లాలో 67.63  శాతం,కొత్తగూడెం జిల్లాలో 70.01 శాతం పోలింగ్​ నమోదు ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రా

Read More

పట్టభద్రుల పోలింగ్ 72 % ..8 గంటలకు స్టార్ట్​.. 4 గంటలకు క్లోజ్

ప్రశాంతంగా ఖమ్మం- నల్గొండ- వరంగల్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54  శాతం పోలింగ్​   అత్యల్పంగా ఖమ్మ

Read More

సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్​ ప్రశాంతం

76.13 శాతం పోలింగ్ నమోదు కొమురవెల్లిలో అత్యధికంగా 86.58 శాతం బ్యాలెట్ సైజుతో పోలింగ్ ఆలస్యం సిద్దిపేట/కొమురవెల్లి,వెలుగు : నల్గొండ, వరంగ

Read More

బైకులు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

నల్లగొండ జిల్లాలో విలువైన బైక్ లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఏపీ, తెలంగాణలో చోరీ చేసిన 67 బైకులను స్వాధీనం చేసు

Read More

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటలవరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారు

Read More

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. భారత కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది.  మృతురాలిని &n

Read More

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జయశం

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం

నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల

Read More

ఎమ్మెల్సీ పోలింగ్​కు సర్వం సిద్ధం

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారులు, కలెక్టర్లు      సామగ్రితో పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది &n

Read More