NALGONDA
ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ .. ఫోన్పే చేయాలంటూ మెస్సేజ్
సూర్యాపేట: సైబర్ నేరగాళ్లు ఏకంగా ‘ఎస్పీ సూర్యాపేట’ పేరుతో ఫేస్బుక్అకౌంట్ ఓపెన్ చేశారు. పోలీసులను బురిడీ కొట్టించడానికి ఏకంగా ఎస్పీ పేరు
Read Moreసూర్యాపేట జిల్లాలో ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు
సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో ఐదు రోజులపాటు హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి. మొదటి రోజు మంగళవారం కలశస్థాపనతో
Read Moreస్కూల్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి : ఎర్ర అఖిల్ కుమార్
సూర్యాపేట, వెలుగు : అనుమతులు లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్న శ్రీచైతన్య స్కూల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీ&zwn
Read Moreముక్తాపూర్ గ్రామాంలో కల్తీ పాల తయారీదారుడు అరెస్ట్
భూదాన్ పోచంపల్లి, వెలుగు : కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని భువనగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భు
Read Moreజూన్ 15 వరకు సీఎమ్మార్ బియ్యం అప్పగించాలి : కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట, వెలుగు : 2023 –-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎమ్మార్ బియ్యాన్ని జూన్ 15 వరకు ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు మిల్
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72శాతం పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటి
Read Moreతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
తెలంగాణా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో, బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద
Read Moreనకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠా సభ్యుల అరెస్ట్
260 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం మిర్యాలగూడ, వెలుగు : నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యాపారుల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు
Read Moreమట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు
మఠంపల్లి, వెలుగు : ఉమ్మడి నల్లగొండ ఏసీ మహేందర్ కుమార్ పర్యవేక్షణలో సోమవారం మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కించారు. 6
Read Moreకాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది : ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
నల్గొండ, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంట్లకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవార
Read Moreయాదాద్రి జిల్లాల్లో ప్రశాంతంగా .. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల పోలింగ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68.09 శాతం పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలింగ్ స్పీడప్ మొత్తం ఓటర్లు 1,66,448 మంది ఓట
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్
ఖమ్మం జిల్లాలో 67.63 శాతం,కొత్తగూడెం జిల్లాలో 70.01 శాతం పోలింగ్ నమోదు ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రా
Read Moreపట్టభద్రుల పోలింగ్ 72 % ..8 గంటలకు స్టార్ట్.. 4 గంటలకు క్లోజ్
ప్రశాంతంగా ఖమ్మం- నల్గొండ- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం పోలింగ్ అత్యల్పంగా ఖమ్మ
Read More













