Nizamabad District
తరుగు తీస్తున్నరు..రశీదులు ఇస్తలేరు..రైతుల రాస్తారోకోలు, ధర్నాలు
కేంద్రాలు ప్రారంభించినా కాంటా పెడ్తలేరని ఫైర్ తరుగు తీస్తున్నరని, రశీదులు ఇస్తలేరని రాస్తారోకోలు, ధర్నాలు వానతో నష్టపోయిన రైతులకు పరిహా
Read Moreమన ఊరు మన బడి బిల్లులు రాలేవని కాంట్రాక్టర్ ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మన ఊరు మన బడి పనుల బిల్లులు రాలేవని కాంట్రాక్టర్ విజయ్ ఆత్మహత్య చేసుకున
Read Moreపిడుగుపాటుతో గుండెనొప్పి వచ్చి రైతు మృతి
నిజామాబాద్ జిల్లాలో పిడుగుపడడంతో ఆ శబ్దానికి గుండెపోటు వచ్చి ఓ రైతు మృతిచెందాడు. మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన బర్ల సాయన్న (సాయిరెడ్డి) అనే ర
Read Moreసాధారణ ఇంటికి రూ. 53 వేల కరెంట్ బిల్లు..
మారు మూల గ్రామం..పెంకుటిల్లు..అందులో ఒక ఫ్యాను..ఒక బల్బ్..వీటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మహా అయితే రూ. 100, లేదా రూ. 200 ..వేసవి కాలం కదా...పోనీ ర
Read Moreవివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కూతురిని చంపేసింది
వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కూతురిని చంపేసింది బోధన్, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ఓ మహిళ ప్రియుడితో కలిసి కూతురిని హత్య చ
Read Moreజోడో యాత్రలో మరోసారి బయట పడ్డ విభేదాలు
నియోజకవర్గ టికెట్పై హాట్ టాఫిక్గా మారిన రేవంత్ కామెంట్స్ అనుకూలంగా భావిస్తున్న సుభాష్రెడ్డి వర్గం పీసీసీ చీఫ్, షబ్బీర్ అలీపై మదన్
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి
నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న
Read Moreసీనియర్లు వేధిస్తున్నారంటూ జూనియర్ల ఆందోళన
బూతులు తిడుతున్నరు..కాళ్లతో తంతున్నరు డిచ్పల్లి డెంటల్ కాలేజీలో సీనియర్లు వేధిస్తున్నారంటూ జూనియర్ల ఆందోళన 
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎం : రేవంత్ రెడ్డి
కోటి ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్న సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని..కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఒరిగింది ఏమి లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్
Read Moreచౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నందిపేట మండలం చౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా పరువు తీస్తున్నరు : రేవంత్ రెడ్డి
స్వయం పాలనతో కూడిన సామాజిక తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా 2023, మార్చి 12వ తేదీన
Read Moreహున్సాలో పిడిగుద్దుల ఆట!
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సాలో నిర్వహించిన గ్రామస్తులు బోధన్, వెలుగు : వందేండ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల ఆటను నిజామా
Read More‘రామారెడ్డి’లో కోతుల దాడిలో వృద్ధురాలు మృతి
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు కోతుల కష్టాలు తప్పడం లేదు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా గుంపులు గుంపులుగా స
Read More