Nizamabad District

ప్రజాదరణ ఉన్న నేతలపై కమలం ఫోకస్​

ఉద్యమనేతలతో బీజేపీ చేరికల కమిటీ మంతనాలు    టీఆర్​ఎస్​లో నామినేటెడ్​ పోస్టులు రాకపోతే బీజేపీలోకి సీనియర్ల జంప్​! జోరుగా బీజేపీ ఆకర్ష్​

Read More

ఉదృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది

భారీ వానలు..మహారాష్ట్ర నుంచి భారీగా వ‌ర‌దలతో  నిజామాబాద్ జిల్లా సరిహద్దులో  మంజీరా నది ఉర‌క‌లేస్తోంది. సాలురా వద్ద  

Read More

కేటీఆర్ కుల అహంకారిగా మాట్లాడుతున్నారు

నిజామాబాద్: ఫసల్ భీమా యోజన పథకం రాష్ట ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. గత సంవత్సరం అ

Read More

సాధారణ ప్రసవాల మాటే ఎత్తడం లేదు

కాసుల కోసం కడుపుకోతలకు అలవాటుపడ్డ ప్రైవేటు డాక్టర్లు కాన్పుల్లో 75శాతం సిజేరియన్లే ప్రైవేటు ఆస్పత్రుల్లో నూరుశాతం సిజేరియన్లే నిజామాబాద్:

Read More

ఎమ్మెల్యే షకీల్కు నిరసన సెగ

నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం హున్సా గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ కు నిరసన సెగ తగిలింది. గ్రామంలో దళిత బంధు స్కీం కింద ఓ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన శ

Read More

3వ రోజుకు చేరిన లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ జీర్ణోద్ధరణ

నిజామాబాద్: నందిపేట మండలం సిహెచ్ కొండూరులో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు మూడో రోజుకు చేరుకున్నాయి. లోక క

Read More

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం

నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూర్‌లో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Read More

చెట్టుకింద చిన్నారిని వదిలేసి పోయిన్రు

నిజామాబాద్ జిల్లా  కేంద్రంలోని ఓ చెట్టు కింద అర్ధరాత్రి టైమ్ లో చిన్నారిని  వదిలేసిపోయారు తల్లిదండ్రులు. చిన్నారి గుర్తించిన పోలీసులు..గవర్న

Read More

ఆ ఊరిలో 100కి పైగా ఆలయాలు

పక్కనే గోదావరి నది ప్రవాహం.చుట్టూ పంట పొలాలతో ఆహ్లదకర వాతావరణం. గ్రామంలో ఎక్కడ చూసినా ఆలయాలతో ఆద్యాత్మిక వాతావరణం. అందరూ భక్తి మార్గాన్ని ఆచరించటం...

Read More

నిజామాబాద్లో రైస్ మిల్లర్ల మాయాజాలం

నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం చేసినట్టు తెలుస్తోంది. FCI తనిఖీల్లో మిల్లర్ల అవినీతి భాగోత

Read More

లెవీ బియ్యాన్ని బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న మిల్లర్లు

60 మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఎఫ్​సీఐ అధికారులు     బోధన్​ మండలంలోని ఒకే రైస్​మిల్​లో రూ.7.5 కోట్ల విలువైన 38వేల క్

Read More

దేవుడి విగ్రహాలను  తిరిగిచ్చిన దొంగలు  

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్​జిల్లా రెంజల్‌‌‌‌‌‌‌‌ మండలంలోని

Read More

పులి సంచారంతో గ్రామస్తుల భయాందోళనలు

నిజామాబాద్ జిల్లాలో మాక్లుర్ మండలంలోని సింగపల్లి తండా శివారులో చిరుత పులి సంచరించింది. పొలానికి వెళ్తున్న సమయంలో రైతులకు చిరుత పులి కనిపించింది. పులి

Read More