చెట్టుకింద చిన్నారిని వదిలేసి పోయిన్రు

చెట్టుకింద చిన్నారిని వదిలేసి పోయిన్రు

నిజామాబాద్ జిల్లా  కేంద్రంలోని ఓ చెట్టు కింద అర్ధరాత్రి టైమ్ లో చిన్నారిని  వదిలేసిపోయారు తల్లిదండ్రులు. చిన్నారి గుర్తించిన పోలీసులు..గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. నీళ్లు, పాలు లేకపోవడంతో పాప స్పృహ తప్పి ఉండొచ్చు అంటున్నారు వైద్యులు. ఆడపిల్ల అనే కారణంతోనే  తల్లిదండ్రులే పాపను వదిలేసి పోయుంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.