నిజామాబాద్ జిల్లాలో మాక్లుర్ మండలంలోని సింగపల్లి తండా శివారులో చిరుత పులి సంచరించింది. పొలానికి వెళ్తున్న సమయంలో రైతులకు చిరుత పులి కనిపించింది. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
మరిన్ని వార్తల కోసం
ఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్ సభ ఆమోదం