
pm modi
ఏపీలో 30వేల మంది మహిళల అదృశ్యంపై లోక్ సభలో క్లారిటీ...
ఏపీలో సంచలనం రేపిన మహిళల అదృశ్యంపై లోక్ సభ క్లారిటీ ఇచ్చింది.వైసీపీ హయాంలో రాష్ట్రంలో 30వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, మహిళల అదృశ్యానికి వాల
Read Moreఎల్బీనగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కొనసాగుతున్న జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. రోడ్లను ఆ
Read Moreపెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఇవాళ్టి నుంచే అమలు..
గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచటంతో పెరిగిన ధరలు ఇవాళ్టి ( ఆగస్టు 1, 2024 ) నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్
Read Moreపాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం
ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్ ఆవిష్కరణ ఖైరతాబాద్,వెలుగు: అవినీతి, నేర చరిత్ర లేని సమాజం కోసం నిరంతరం కష్టపడే జర్నలిస్టులు రాజకీ
Read Moreబోడుప్పల్ కార్పొరేషన్ సమస్యలను పరిష్కరించండి... మేడ్చల్ కలెక్టర్ కు మేయర్ వినతి
మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు : బోడుప్పల్ కార్పొరేషన్ లోని ప్రధాన సమస్యల పై మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ స్రవంతి కిశోర్ గౌడ్ బుధవారం
Read Moreమల్లన్న సాగర్ పై వాటర్ బోర్డు నజర్
సిటీకి 50 ఎంజీడీల నీటి తరలింపునకు పరిశీలన తక్కువ వ్యయంతోనే పూర్తిచేసే అవకాశం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో చర్చ
Read Moreమోదీ స్వయంకృతాలు మారేనా?
పదేండ్లు గడిచాయి. మూడోసారీ మోదీ అధికారంలోకి రాగలిగారు. కానీ, ప్రజలు మూడోసారి ఆయనకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే..మోదీ పాలనలో ప్రజలను మెప్
Read Moreఅందరి చూపు ముచ్చర్ల వైపు
ఫోర్త్ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటన ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఊపందుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగనున్న భూముల ధ
Read Moreసాక్షుల వద్దకే జడ్జి
నడవలేని స్థితిలో ఆటోలో కూర్చున్న వారి వద్దకు వచ్చి వివరాలు నమోదు ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కోర్టు సముదాయంలో బుధవారం పీసీ
Read Moreఆగస్టు 2న 25 వేల మంది టీచర్లతో సీఎం సభ
ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లు 5 డిమాండ్లను సర్కారు ముందు పెట్టిన టీచర్ల జేఏసీ నేతలతో చర్చించిన ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్
Read Moreఆగస్టు 5 నుంచి శానిటేషన్ డ్రైవ్
నేడు ఆఫీసర్లతో మంత్రి సీతక్క కాన్ఫరెన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో
Read Moreబడ్జెట్ ను పదేండ్లలో మూడింతలు పెంచాం: ప్రధాని మోదీ
సీఐఐ ‘వికసిత్ భారత్’సదస్సులో ప్రధాని మోదీ వచ్చే ఐదేండ్లలో మూడో అతిపెద్దఆర్థిక వ్యవస్థగా మారుస్తం గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత్ వ
Read Moreఎవరైనా జగన్ ను ఫాలో కావాల్సిందే.. అంబటి రాంబాబు
ఏపీలో భూ రీసర్వేపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికలకు ముందు భూ రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచ
Read More