state government

మంచిర్యాల జిల్లా ప్రజలకు తీరనున్న దారి కష్టాలు

ఉమ్మడి జిల్లాలోని రూరల్​ రోడ్లకు రూ.105 కోట్లు మంజూరు  సీఆర్​ఆర్​ ఫండ్స్​ కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ రాజ్​శాఖకు పనులు అప్పగింత

Read More

సమగ్ర సర్వేకు 39,973 మంది టీచర్లు.. ప్రైమరీ స్కూల్ టీచర్లు,హెడ్మాస్టర్లకే విధులు

మూడు వారాల్లోసర్వే పూర్తి చేసేలా ఏర్పాట్లు మధ్యాహ్నం వరకే స్కూళ్లు..తర్వాత సర్వేలో టీచర్లు  ఉత్తర్వులు జారీచేసిన సర్కారు 6 నుంచి ప్రారంభ

Read More

హైడ్రా బాధితులకు అండగా ఉంటం :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కూకట్​పల్లిలో బుచ్చమ్మ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ కూకట్​పల్లి, వెలుగు: చెరువుల రక్షణ ముసు గులో హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచ

Read More

రుడా ఏర్పాటుకు ముందడుగు

పెద్దపల్లి జిల్లా మొత్తం ‘రామగుండం అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ’కి కిందికి వచ్చే చాన్స్‌‌&n

Read More

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

మంత్రి ఉత్తమ్ కుమార్ తోప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భేటీ  వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ

Read More

ధాన్యం కొనుగోలు పక్కాగా జరగాలి: మంత్రి దామోదర ఆదేశం

అధికారులకు మంత్రి దామోదర ఆదేశం మెదక్, వెలుగు: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,  ధాన్యం కొనుగోలు ప్రక్రియ పక్కాగా జరగాలని

Read More

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​

ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ జూలూరుపాడు, వెలుగు : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాందాస్ ​నాయక్​ అన్నారు. మంగళవారం జూల

Read More

ఎన్​ఐసీ చేతికి ధరణి : కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం

మూడేండ్లపాటు  నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేండ్లు పెంపు ఈ నెల 29తో ముగియనున్న ప్రస్తుత కంపెనీ అగ్రిమెంట్​ టెర్రాసిస్​ చెర నుంచ

Read More

సీఎం కప్‌తో క్రీడారంగ ముఖ చిత్రం మారుతుంది

శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో సమూల మార్పులకు శ్రీకా

Read More

కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు

    మొదలుపెట్టిన 15 రోజుల్లో 90 వేల మందితో పూర్తి చేసేలా ఏర్పాట్లు     నేషనల్​ సెన్సెస్​ రీసెర్చ్​ విధానంలో నిర్వహణ &n

Read More

ఐరిస్​​తో అక్రమాలకు చెక్​

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఐరిస్​ సేకరంచనున్న సిబ్బంది జిల్లాకు చేరుకున్న పరికరాలు అర్హులైన రైతులే ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం మహబ

Read More

వడ్ల కొనుగోలు టార్గెట్ ​5.88 లక్షల మెట్రిక్​ టన్నులు

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 3.62 లక్షల ఎకరాల్లో వరి సాగు రెండు జిల్లాల్లో 291 వడ్ల సెంటర్ల ఏర్పాటుకు చర్యలు గత ప్రభుత్వ హయాంలో ఇన్​టైంకు

Read More

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్​లో.. ఓరుగల్లుకు ప్రయారిటీ

మొదటి దఫా 28 లో ఉమ్మడి వరంగల్​కు అత్యధికంగా 6 స్కూల్స్​ వరంగల్​, నర్సంపేట, పరకాల, ములుగు, భూపాలపల్లి, స్టేషన్​ ఘన్​పూర్​ మూడింటికి శంకుస్థాపన చ

Read More