Telangana government

కేంద్ర మంత్రులే రోడ్లెక్కుతరా .. కిషన్​రెడ్డి, సంజయ్ ఆందోళనలు అర్థరహితం: పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్

బీఆర్ఎస్​ ఉనికి కోసం కేటీఆర్, హరీశ్​ పాట్లని కామెంట్ నిజామాబాద్, వెలుగు: కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్ నిరుద్యోగులను రెచ్చగొడుతూ రో

Read More

రెవెన్యూ సర్వీసులు బాగున్నాయ్

రామచంద్రాపురం, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ సర్వీసులు బాగున్నాయని ట్రైనీ ఐఏఎస్ లు కొనియాడారు. శనివారం రామచంద్రాపురం తహసీల్దార్ ఆఫీసును ఒడిశా క్యా

Read More

ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

కాళ్లలో కట్టెలు పెట్టినా అభివృద్ధి, సంక్షేమం ఆగదు: మంత్రి పొంగులేటి 144 మంది లబ్ధిదారులకు ‘డబుల్’ ఇండ్ల పట్టాలు పంపిణీ   హ

Read More

కాంగ్రెస్కు మద్యంపై ఉన్న ధ్యాస మద్దతు ధరపై లేకపాయె: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యం ధరలపై ఉన్న ధ్యాస ధాన్యం మద్దతు ధరపై లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  మద్యంపై ఉన్న ధ్యాస &

Read More

కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో .. ముస్తాబవుతున్న మహిళా శక్తి కాంటీన్

రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్&

Read More

విద్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు కృషి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

కోనరావుపేట, వెలుగు: ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్​ పరామర్శ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దళిత సంఘం నాయకుడు బొంకూరి కైలాసం కుమారుడు బొంకూరి సంతోష్(26) ఇటీవల అనారోగ్యంతో చనిపోగా.. చెన్

Read More

పేదల కోసం చేసేది అడ్డుకుంటే ఎట్లా : దామోదర రాజనర్సింహా

హైదరాబాద్, వెలుగు : మూసీ నిర్వాసితులను రీహాబిటేషన్ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. పేద ప్రజల మేలు కోసం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా రాజ

Read More

మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్‌‌ : కేటీఆర్

 రూ.25 వేల కోట్లతో అయ్యేదానికి లక్షన్నర కోట్లు ఎందుకు హైదరాబాద్, వెలుగు : మూసీ బ్యూటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్ చేస్తున్నారని బీఆర్‌&

Read More

ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ .. తయారు చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ ఆదేశం

శాఖల వారీగా వేర్వేరు రిపోర్టులు  పెట్టిన ఖర్చు, చేసిన అభివృద్ధి, జరిగిన లబ్ధిపై సమగ్ర నివేదికలు మనం తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేసినం

Read More

విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులు వీరే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ కు సభ్యులను నియమించింది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన విషయం

Read More

కేటీఆర్‌కు మతి భ్రమించింది : TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్

నిజమాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మండిపడ్డారు. కేటీఆర్ మతి భ్రమించి మా

Read More

రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు : నియమించిన గవర్నర్

రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణ దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. పాలమూరు యూనివర్సిటీకి ప్రొ

Read More