Telangana government

గొర్రెల స్కీమ్ డీడీల డబ్బులు వాపస్ : 295 మంది ఖాతాల్లోకి  రూ కోటి 29 లక్షలు జమ 

మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్ లో భాగంగా డీడీలు కట్టిన వారికి నగదు వారి ఖాతాలో ప్రభుత్వం తిరిగి జమ చేసిం

Read More

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రెడీ..!

ఇవాళ్టి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం  236 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఈ సీజన్

Read More

అంగన్​వాడీలు ఆదర్శంగా నిలవాలి : మంత్రి సీతక్క

క్వాలిటీ విద్య అందించడంలో రాజీపడొద్దు  ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు పురోగమించాలి మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

Read More

సీఎంఆర్ గడువు ముగిసినా బియ్యం ఇయ్యలే

ఇంకా లక్షా 40 వేల ఎంటీఎస్​ల బియ్యం బకాయి మొండికేస్తున్న రైస్ మిల్లర్లు.. చర్యలపై ఉత్కంఠ మరో 15 రోజుల్లో కొత్త ధాన్యం కొనుగోళ్లు నిర్మల్, వ

Read More

డీఎస్సీలో తండ్రీ కొడుకులకు ర్యాంకులు

తండ్రికి తెలుగు పండిట్‌‌గా, కొడుకుకు మ్యాథ్స్‌‌లో ర్యాంకు మరికల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన డీఎస్సీ ఫ

Read More

కొత్త పీఆర్సీ వెంటనే ప్రకటించాలి : గుండు లక్ష్మణ్​

పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న ఐదు డీఏ రిలీజ్​ చేయడంతో పాటు కొత్త పీ

Read More

వృద్ధులకు అండగా ఉంటం .. పేరెంట్స్​ను కన్న బిడ్డల్లా చూస్కోవాలి: మంత్రి సీతక్క

తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించడం బాధాకరం పిల్లలు పట్టించుకోని వారి కోసం జిల్లాకో ఓల్డ్ ఏజ్ హోమ్, డే కేర్ సెంటర్ వయో వృద్ధుల అవగాహన ర్య

Read More

ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా రక్షణ .. ప్రజలకు నష్టం చేయదు: అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా కస్టోడియన్ గా ఉండి, వాటిని కాపాడుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ చెప్పారు. ప్రజల ఆస్తులను క

Read More

మంత్రి జూపల్లి చాంబర్​ను తగలబెడదామనుకున్నా : ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి

నిజామాబాద్, వెలుగు: మంత్రి జూపల్లి చాంబర్​ను తగలబెడదామనుకున్నానని ఎమ్మెల్యే పైకి రాకేష్​ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో శనివారం నిర్వహించిన దిశ

Read More

త్వరలో చెన్నూరులో 100 బెడ్ల ఆస్పత్రి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

వచ్చే నెల 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు  జనవరి నుంచి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు  ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నం

Read More

ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ పోస్టులు : మహేశ్ కుమార్ గౌడ్

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు మీడియాతో చిట్ చాట్​లో  పీసీసీ చీఫ్ మహేశ్  హైదరాబాద్, వెలుగు: త్వరలోనే పీసీసీని ప్రక్షా

Read More

ఇందిరమ్మ ఇండ్లకు నో జీఎస్టీ : ఆఫీసర్లు

లబ్ధిదారుడికే నేరుగా ఇంటి శాంక్షన్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 18 శాతం వసూలు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని నాటి బీఆర్ఎస్  సర్కారు కో

Read More

కూసుమంచిలో100 పడకల  ఆసుపత్రి మంజూరు

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి మండలానికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి చొరవతో 100 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు

Read More