Telangana government
TGPSC కొత్త చైర్మన్గా బుర్రా వెంకటేశం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా టీ సర్కార్ బుర్రా వెంకటేశంను నియమించింది. 2024 డిసెంబర్ 2 వరకు TGPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహే
Read Moreవ్యవసాయ రంగంలో అద్భుత పురోగతి
వ్యవసాయ రంగంలో రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన విజయం 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి. సంవ త్సర కాలంలో వ్యవసాయ
Read Moreభూసేకరణకు..ప్రజాభిప్రాయం అనివార్యం
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ ఒక సభలో మాట్లాడుతూ అభివృద్ధి చెయ్యాలంటే ఎవరో ఒకరు భూమి ఇవ్వాల్సిందే అన్నారు.తమ ప్రభుత్వం అభివృద్ధి చేసి త
Read Moreవంద మార్కులతో టెన్త్ పరీక్షలు.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి
2025–26 నుంచి అమలుకు నిర్ణయం ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఎగ్జామ్స్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు:టెన
Read Moreరామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు
ఎస్ఏఎస్సీఐ స్కీం కింద కేంద్రం రుణం న్యూఢిల్లీ, వెలుగు: రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.142 కోట్లు ప్రక
Read Moreగుడ్ న్యూస్: అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ఐఆర్
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ హైదరాబాద్, వెలుగు : అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభ
Read Moreమహబూబ్ నగర్ జిల్లాలో ఫుల్జోష్గా రైతు పండుగ
మహబూబ్నగర్ ఫొటోగ్రాఫర్ వెలుగు : రైతు పండుగ రెండో రోజు శుక్రవారం ఫుల్జోష్గా సాగింది. పాలమూరు జిల్లా నుంచే కాకుండా నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల
Read Moreప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదు : ఏబీవీపీ లీడర్లు
జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఏబీవీపీ లీడర్లు ఆరోపించారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద
Read Moreమూడు రోజుల రైతు పండగ ప్రారంభం : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపై అవగాహన కల్పించేందుకు మూడు రోజుల రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు కలెక
Read Moreప్రజా విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్
1 నుంచి 9 వరకు ప్రారంభోత్సవాలు మొదటి రోజు సెకండ్ ఫేజ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బడులకు శంకుస్థాపన చివరి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్క
Read Moreడబుల్ టెన్షన్ .. భద్రాచలంలో ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు
9న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇచ్చేందుకు ప్లాన్ గత ప్రభుత్వ హయాంలో బెనిఫిషర్స్ లిస్టు తయారీ.. ఇప్పుడు ముంపు బాధితులకు
Read Moreటెన్త్ ఎగ్జామ్ 100 మార్కులకు.. ఇంటర్నల్ 20 మార్కులు ఎత్తివేత
గ్రేడింగ్ విధానానికి స్వస్తి 24 పేజీలతో ఆన్సర్ బుక్లెట్ కీలక మార్పులు చేసిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి హైదరాబాద్, వెలుగ
Read Moreతెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలతో సర్కార్ అలర్ట్
విద్యా సంస్థల్లో తనిఖీల కోసం ఫుడ్ సేప్టీ కమిటీల ఏర్పాటు ఫుడ్ పాయిజన్లపై నిగ్గు తేల్చనున్న టాస్క్ ఫోర్స్ కమిటీలు ఆహార భద్రతపై స్కూళ్లలో ఏఎన్ఎం,
Read More












