Telangana government
ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై అవిశ్వాసం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ కౌన్సిలర్
Read Moreవర్షాకాలం ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి : గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి అన్నారు. బుధవారం బెల్లంపల్లి మున్సి
Read Moreజూన్ 19న పుట్టిన ప్రతి బిడ్డకు .. రూ. 10 వేలు ఫిక్స్డ్ డిపాజిట్
రాహుల్ గాంధీ బర్త్డే.. నీలం మధు ఆఫర్ రామచంద్రాపురం, వెలుగు : రాహుల్గాంధీ బర్త్డేను
Read Moreభాషా పండితులకు పదోన్నతులతో గౌరవం
దశాబ్దాల నుంచి ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉండి సెకండరీ గ్రేడ్ క్యాడర్గా గుర్తించిన భాషా పండితులు ఎన్నో ఏండ్లుగా వెట్టి చ
Read Moreతెలంగాణలో లో శాంతి భద్రతలు క్షీణించినయ్ : హరీశ్ రావు
వరుస హింసాత్మక ఘటనలే నిదర్శనం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు
Read Moreఏపీలో 19 మంది ఐఏఎస్ల బదిలీ
హైదరాబాద్, వెలుగు: ఏపీ కొత్త డీజీపీగా 1989 బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ఆ రాష్ట్ర సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్బుధవారం జీవో జారీ చేశా
Read Moreడీఎస్సీ దరఖాస్తులకు నేడే ఆఖరు .. ఇప్పటి వరకు 2.64 లక్షల మంది అప్లై
హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎ
Read Moreతెలంగాణలో 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్ ఆర్డర్లు
వారిలో లాంగ్వేజీ పండిట్లు 4,910, పీఈటీలు 966 మంది మిగిలిన ఎస్జీటీలకు పీఎస్హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కేటాయించిన స్కూళ్లలో జా
Read Moreపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు : మంత్రి సీతక్క
త్వరలో ములుగులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు: పిల్లలు తల్లిదండ్రులకు భారం కావద్దని, అందివచ్
Read Moreధరణి సమస్యలకు మోక్షం లభించేనా..!
సంగారెడ్డి జిల్లాలో 11,085 అప్లికేషన్లు పెండింగ్ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు సమీక్షలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు సంగారెడ్డ
Read Moreధరణి సమస్యలు వారంలోపు క్లియర్ చేస్తం : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
‘వెలుగు’ ఇంటర్వ్యూ లో ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పోడు సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేస్తం విపత్తు నిర్వహణకు ప్రత్యేక
Read Moreగంజాయి మత్తులో రేప్లు, మర్డర్లు : మంత్రి సీతక్క
జయశంకర్ భూపాలపల్లి, ఏటూరునాగారం, వెలుగు: గంజాయి మత్తులోనే అత్యాచారాలు, హత్యల సంఖ్య పెరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు
Read Moreప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి : పొంగులేటి ప్రసాద్రెడ్డి
కూసుమంచి, వెలుగు : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి ప్రసాద్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కూసుమంచిల
Read More












