Telangana government

జూన్‌‌ 19న పుట్టిన ప్రతి బిడ్డకు .. రూ. 10 వేలు ఫిక్స్‌‌డ్ డిపాజిట్‌‌

రాహుల్‌‌ గాంధీ బర్త్‌‌డే.. నీలం మధు ఆఫర్‌‌ రామచంద్రాపురం, వెలుగు : రాహుల్‌‌గాంధీ బర్త్‌‌డేను

Read More

భాషా పండితులకు పదోన్నతులతో గౌరవం

దశాబ్దాల నుంచి ఎక్కువ  విద్యార్హతలు  కలిగి ఉండి సెకండరీ  గ్రేడ్  క్యాడర్​గా  గుర్తించిన భాషా పండితులు ఎన్నో ఏండ్లుగా వెట్టి చ

Read More

తెలంగాణలో లో శాంతి భద్రతలు క్షీణించినయ్ : హరీశ్​ రావు

వరుస హింసాత్మక ఘటనలే నిదర్శనం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు

Read More

ఏపీలో 19 మంది ఐఏఎస్​ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: ఏపీ కొత్త డీజీపీగా 1989 బ్యాచ్​కు చెందిన ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ఆ రాష్ట్ర సీఎస్ నీరబ్​కుమార్ ప్రసాద్​బుధవారం జీవో జారీ చేశా

Read More

డీఎస్సీ దరఖాస్తులకు నేడే ఆఖరు .. ఇప్పటి వరకు 2.64 లక్షల మంది అప్లై

హైదరాబాద్, వెలుగు: టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎ

Read More

తెలంగాణలో 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్ ఆర్డర్లు

వారిలో లాంగ్వేజీ పండిట్లు 4,910, పీఈటీలు 966 మంది మిగిలిన ఎస్జీటీలకు పీఎస్​హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి  కేటాయించిన స్కూళ్లలో జా

Read More

పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు : మంత్రి సీతక్క

త్వరలో ములుగులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు: పిల్లలు తల్లిదండ్రులకు భారం కావద్దని, అందివచ్

Read More

ధరణి సమస్యలకు మోక్షం లభించేనా..!

సంగారెడ్డి జిల్లాలో 11,085 అప్లికేషన్లు పెండింగ్ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు సమీక్షలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు సంగారెడ్డ

Read More

ధరణి సమస్యలు వారంలోపు క్లియర్ చేస్తం : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

‘వెలుగు’ ఇంటర్వ్యూ లో ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పోడు సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేస్తం విపత్తు నిర్వహణకు ప్రత్యేక

Read More

గంజాయి మత్తులో రేప్‌‌లు, మర్డర్లు : మంత్రి సీతక్క

జయశంకర్‌‌ భూపాలపల్లి, ఏటూరునాగారం, వెలుగు: గంజాయి మత్తులోనే అత్యాచారాలు, హత్యల సంఖ్య పెరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు

Read More

ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి : పొంగులేటి ప్రసాద్​రెడ్డి

కూసుమంచి, వెలుగు : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని జిల్లా కాంగ్రెస్​ నేత పొంగులేటి ప్రసాద్​రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కూసుమంచిల

Read More

ఇవ్వాల కరీంనగర్​కు బండి సంజయ్

కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి పర్యటన  కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ త

Read More

ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు

మనోహరాబాద్, వెలుగు: మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 30 మంది యువకులు మంగళవారం రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, బీజేపీ జిల్లా కార

Read More