Telangana government
నీట్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రశ్నిస్తా : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నీట్ లో అక్రమాలపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తానని స్టూడెంట్లకు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియ
Read Moreకేంద్రంలో కిషన్రెడ్డికి రెండోసారి చాన్స్!
మరోసారి తన కేబినెట్లోకి తీసుకున్న మోదీ హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో మరోసారి హైదరాబాద్నగరానికి ప్రాధాన్యత లభించి
Read Moreకార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా .. బండి సంజయ్ రాజకీయ ప్రస్ధానం
బండి సంజయ్ రాజకీయ జీవితంలో అన్నీ ఒడిదొడుకులే అసెంబ్లీలో ఓడినా ఎంపీగా గెలవడంతో కలిసొచ్చిన అదృష్టం 20 ఏండ్ల తర్వాత కరీంనగర్ కు దక్కిన సెంట్రల్ మ
Read Moreమల్లికార్జున ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే
పరిగి, వెలుగు : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు
Read Moreఅంబేద్కర్, జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం : గడ్డం ప్రసాద్ కుమార్
మల్కాజిగిరి, వెలుగు: దేశ భవిష్యత్ తరాలకు రాజ్యాంగ నిర్మాతగా.. సామాజిక న్యాయం కోసం బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి, త్యాగం చిరస్మరణీయమని అసెంబ్లీ స్పీకర్
Read Moreమాన్సూన్ టీమ్స్ రెడీ .. సిటీలో వరదల నివారణకు GHMC ప్లాన్
మొత్తం 542 ఎమర్జెన్సీ బృందాలు ఏర్పాటు వాటర్ లాగింగ్ పాయింట్లపై స్పెషల్ ఫోకస్ గతంలో 125 ఉండగా.. ప్రస్తుతం 32కి తగ్గింపు హైదరాబాద్, వె
Read Moreవిద్యాశాఖలో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల సందడి
నేడు టీచర్ల సీనియారిటీ, వేకెన్సీ లిస్ట్ విడుదల గతంలో బదిలీ అయిన 193 మంది ఎస్ఏలు రిలీవ్ &n
Read Moreనాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం..
నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఉదయం 9:15గంటలకు చేపమందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్ర
Read Moreఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు..రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు
మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఎలక్షన్లపై వివరణ ఇవ్వండి హైదరాబాద్, వెలుగు: జిల్లా మత్స్యసహకార సంఘాలతోపాటు మత్స్యకార సహకార సంఘాల
Read Moreఎంపీ అర్వింద్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : మానాల మోహన్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎలక్షన్లో ఓటమి ఖాయంగా భావించి బీఆర్ఎస్ సహకారంతో అనూహ్యంగా గెలిచిన ఎంపీ అర్వింద్కు మళ్లీ అహంకారం మొదలైందని డీసీసీ
Read Moreసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీఏసీఎస్ చైర్మన్
వంగూర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మండలంలోని రంగాపూర్ పీఏసీఎస్ చైర్మన్ కుడుముల సురేందర్ రెడ్డి, కా
Read Moreమెదక్ ఎంపీ రఘునందన్ రావుని కలిసిన సంగారెడ్డి బీజేపీ శ్రేణులు
సంగారెడ్డి టౌన్, వెలుగు: మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం ఢిల్లీకి వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి బీజేపీ నాయకులు ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కలిసి
Read Moreమెదక్ జిల్లాలో రిపేర్ పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్స్కూళ్లలో చేపట్టిన రిపేర్పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. గురువారం హవేళీ ఘనపూర్ మండల
Read More












