Telangana News
ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో
లోక్ సభ ఎలక్షన్స్ లో భాగంగా ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మం అభ్యర్థి రామసహయం రాఘురామ్ రెడ్డి గెలుపునకు హీరో దగ్గబ
Read Moreచల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హై
Read Moreకేసీఆర్ ను ప్రజలు కోరుకుంటుండ్రు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
16 సీట్లిస్తే ఆ లెక్కే వేరు ఆయన బస్సుయాత్రతో బీజేపీ, కాంగ్రెస్పార్టీల్లో వణుకు బీఆర్ఎస్పనైపోయిందనుకున్నోళ్లే భయపడుతుండ్రు హైదరాబాద
Read Moreములుగు జిల్లాలో భారీ చోరీ..
ములుగు: ములుగు జిల్లాలోని దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి సిబ్బందిని కత్తులతో బెదిరించి విలువైన సామగ్రిని దొంగలు
Read Moreహైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. 2024, మే 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం బీభత్సం చేసి
Read Moreమేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్.. కుంగిన ఏడో పియర్ పరిశీలన
పరిశీలించిన చంద్రఘోష్ బృందం ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాల సేకరణ హైదరాబాద్: కాళేశ్వరంపై జస్టిస్ పీ చంద్రఘోష్ నేతృత్వంలో &n
Read Moreదేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..!
అది చర్చి.. ఆదివారం మధ్యాహ్నం.. ప్రార్థనలతో చర్చి మొత్తం ఫుల్ అయ్యింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 26 ఏళ్ల వ్యక్తి లేచాడు.. నేరుగా పాస్టర్ ఎదుట
Read Moreబీజెపీ పార్టీ ధనికుల కోసం, బీఆర్ఎస్ పార్టీ కమీషన్ ల కోసం పని చేస్తుంది : వివేక్ వెంకటస్వామి.
మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రూ. 7
Read Moreఅక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. అవి ఏంటంటే...
అక్షయ తృతీయ రోజున ( మే 10) చాలా పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ రోజున బంగారం, వెండి కొనుగోలు చేసేవారు కూడా
Read Moreఓటర్ స్లిప్పులు పంపిణీ 80 శాతం పూర్తయింది : రోనాల్డ్ రాస్
ఎలక్షన్ అబ్ జర్వ్ చేయడానికి హైదరాబాద్ జిల్లాకు ఐదుగురు అధికారులు వచ్చారని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.ఎలక్షన్ సమయం దగ్గర పడుతోంది మే 12న
Read Moreగాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకుపోయిన కుర్చీలు, టెంట్లు
మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భార
Read Moreకేజ్రీవాల్ కు బిగ్ షాక్.. కస్టడీ పొడగింపు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కస్టడీని పొడిగిస్తున్నట్టు రౌస్ అవెన్యూ కోర
Read Moreరాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని
రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్
Read More