Telangana
ఎయిర్పోర్టు ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్, వెలుగు: రోజూ శంషాబాద్ఎయిర్పోర్టు రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు గుడ్న్యూస్చెప్పారు. రూ.5 వేలకే పుష్పక్
Read Moreగంజాయిని పట్టిస్తే.. రూ.2లక్షల నజరానా
సికింద్రాబాద్, వెలుగు: వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వా
Read Moreకమిషనర్ ఆమ్రపాలి..ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బుధవారం ఉదయం సిటీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నారాయణగూడ క్రాస్ రోడ్ వద్ద శాని
Read Moreఉప్పల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీపై ఎంక్వైరీ
ఉప్పల్, వెలుగు: అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ ఎమ్మెల్యే ఆగ్రహంతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలకు సహకరించిన ఉప్పల్ ఏసీపీ(అసిస్టెంట
Read Moreఅంగన్ వాడీల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ చర్యలు : వాకాటి కరుణ
వికారాబాద్, వెలుగు: అంగన్ వాడీల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ తెలిపా
Read Moreపేషెంట్ల ప్రాణాలపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం : వెంకటేశ్వరరావు
షాద్ నగర్, వెలుగు: ప్రైవేట్ఆస్పత్రులు అర్హులైన డాక్టర్లను నియమించుకుని వైద్యసేవలను అందించాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు స్పష్టంచేశ
Read Moreకాంగ్రెస్ .. రైతుల ప్రభుత్వం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు : కాంగ్రెస్.. రైతుల ప్రభుత్వం అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండ
Read Moreబ్లీచింగ్ పౌడర్ నీళ్లను తాగి విద్యార్థిని..చదువు ఇష్టంలేక ఆత్మహత్యాయత్నం
పరిగి, వెలుగు: నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని తాగి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల టౌన్ కు చెందిన మధు శాలిని స
Read Moreఏసీబీకి చిక్కిన గోపాల్పేట్ తహసీల్దార్
నాలా కన్వర్షన్ కోసం రూ.8 వేలు డిమాండ్ గోపాల్ పేట, వెలుగు : వనపర్తి జిల్లా గోపాల్ పేట తహసీల్దార్ శ్రీనివాసులు నాలా కన్వర్షన్
Read Moreగ్రూప్– 2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు
ముషీరాబాద్, వెలుగు: ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిళ్లలో గ్రూప్–2 అభ్యర్థులకు ఉచితంగా గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ బ
Read Moreవన మహోత్సవాన్ని ప్రారంభించింది కాంగ్రెస్సే : మంత్రి కొండా సురేఖ
సత్తుపల్లి/పెనుబల్లి, వెలుగు : వన మహోత్సవ కార్యక్రమాన్ని 1950లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి కే.ఎం మున్షీ నాంద
Read Moreతలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. పట్టణంలోని సుభాష్నగర్ కాలనీకి చెంది
Read Moreపబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ఉమ్టా సర్వే .. సిటీలో రోడ్ డెవలప్మెంట్ ప్లాన్పై కసరత్తు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్సిటీలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఈజీ చేయడ మే లక్ష్యంగా యూనిఫైడ్మెట్రోపాలిటన్ట్రాన్స్పోర్ట్అథారిటీ(ఉమ్ట
Read More












