TTD
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24గంటలు..
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లలో భక్తు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 24
Read Moreఏపీలో పలు కీలక దేవస్థానాల ఈవోల బదిలీ...
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కీలక దేవస్థానాల ఈవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస
Read Moreతిరుమల నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయి : టీటీడీ ఈవో వివరణ
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసి
Read Moreతిరుమల లడ్డూ ప్రసాదంపై ఏ ఎంక్వైరీకి అయినా రెడీ.. టీటీడీ మాజీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి..
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన షాకింగ్ కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు వ్
Read Moreతిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ విచారణ జరిపించాలి.. షర్మిల సంచలన ట్వీట్
ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ ప్రసాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కొసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన సం
Read Moreతిరుపతి లడ్డూ ప్రసాదం కోసం జంతు నూనె వాడారు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుపతి లడ్డూ తయారీ కోసం నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్
Read Moreసెప్టెంబర్ 19న విడుదల కానున్న డిసెంబర్ నెల టీటీడీ దర్శనం టికెట్లు.
డిసెంబర్ నెలలో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకునేవారికి టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకొవడానికి వెళ్లే
Read MoreTTD News: అలిపిరి పాదాల మండపం దగ్గరే శ్రీవారి దివ్యదర్శనం టోకెన్లు
తిరుమల కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలి
Read Moreతిరుమల గుడ్ న్యూస్ : అలిపిరి నడక మార్గంలోనూ ఉచిత దర్శనం టోకెన్లు
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరీ ముఖ్యంగా అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కే భక్తులకు శుభవార్త చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు. అలిపిరి క
Read Moreపార్టీ మార్పుపై మాజీ మంత్రి రోజా కీలక ప్రకటన
అమరావతి: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రోజా పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే ఆమె ఓ తమిళ పార్టీ
Read Moreతిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదానం
సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి: మంత్రి పొన్నం సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి: పొన్నం ఆలయాభివృద్ధికి 50 కోట్లు కేటాయించాం: ఆది శ్రీనివ
Read MoreTirumala : టీటీడీ కీలక నిర్ణయం...-బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ
Read Moreనీటి ఆంక్షలపై వెనక్కి తగ్గిన టీటీడీ... ప్రత్యామ్నాయాలపై కసరత్తు
తిరుమలలో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో నీటి సరఫరాపై ఆంక్షలు అన్న వార్త వెలువడగానే అటు భక్త
Read More












