V6 News
మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : పున్న కైలాస్
పీసీసీ కార్యదర్శి పున్న కైలాస్ మిర్యాలగూడ, వెలుగు : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్
Read Moreవారణాసిలో అర్బన్ ఎమ్మెల్యే ప్రచారం
నిజామాబాద్, వెలుగు : ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం చేయడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెళ్లారు.
Read Moreవేములవాడలో రేషన్ బియ్యం పట్టివేత
వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టకున్నట్లు వేములవాడ
Read Moreకొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు గుట్టకు చేరుకొని కోనేరులో స్నానమాచరించి స్వామ
Read Moreటీఎస్ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయాలి : జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా
జగిత్యాల టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు టీఎస్ స్థానంలో టీజీని తక్షణమే అ
Read Moreబాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించాలి : కోయ శ్రీహర్ష
నారాయణపేట, వెలుగు: బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలని అధికారులకు నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
Read Moreపకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు : కలెక్టర్ సీతారామారావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అధికారులను ఆదేశించారు. మం
Read Moreయారొనిపల్లిలో జోరుగా సాగుతున్న ఇసుక దందా
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం హన్వాడ, వెలుగు: మండలం యారొనిపల్లితో పాటు మునిమోక్షం, బుద్దారం, వెంకటమ్మకుంట తండాల శివారులోని కటికోనికుం
Read Moreసంగారెడ్డిలో మామిడి ప్రదర్శన
సంగారెడ్డి టౌన్, వెలుగు : కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ఫల పరిశోధన కేంద్రం, సంగారెడ్డిలో 477 రకాల మామిడి రకాలు ఉన్నాయని యూనివర్సిట
Read Moreముగిసిన వేసవి క్రికెట్ శిక్షణా శిబిరం
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఎస్అకాడమిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం నేటిత
Read Moreజన్మభూమి ఎక్స్ప్రెస్... జర్నీ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే ట్రైన్ బోగీలు ఊడిపోయాయ్..
భారతీయ రైల్వే శాఖ పని తనం బట్టబయలైంది. ట్రైన్ స్ట్రార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లగానే రైలుకున్న బోగీలు ఊడిపోయాయి. అవును మీరు చదివింది నిజమే ట్రైన్
Read Moreధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్లర్ క్రాంతి వల్లూరు
జోగిపేట, వెలుగు : ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ఆందోల్ మండలంలోని కన్సాన్పల్లి, స
Read Moreమందమర్రి పట్టణంలో వైన్స్లో చొరబడి 2 లక్షలు చోరీ
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాలోని ఓ వైన్స్లోని సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.2 లక్షలకు పైగా క్యాష్ ఎత్తుకెళ
Read More












