
Warangal district
సైబర్ నేరాలపై పోలీస్ అవగాహన
నల్లబెల్లి, వెలుగు : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లబెల్లి ఎస్సై రామారావు కోరారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లిలో గురువా
Read Moreజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువు నిండా చేపలే చేపలు..
చెరువు నిండా చేపలు.., ఒక్కోటి 2 నుంచి 10 కిలోలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని ఊర చెరువులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధ
Read Moreకొత్త చట్టాలపై అవగాహన ఉండాలి : డీసీపీ రవీందర్
ఖిలావరంగల్/ గ్రేటర్వరంగల్, వెలుగు : నూతన చట్టాలపై ప్రతీ పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండాలని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్
Read Moreమంగపేట మండలం పెట్రోల్ బంక్లో తనిఖీలు
మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల జిల్లా అధికారి శ్రీలత సోమవారం తనిఖీలు చేపట్టారు. కొలతల ప్రకారం పె
Read Moreమాల్ ప్రాక్టీస్..11 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది అరెస్ట్
హసన్ పర్తి, వెలుగు : కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో వారం కిందట జరిగిన మాల్ ప్రాక్టీస్ కేసులో 11 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేసి ర
Read Moreకౌటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు : ఈ నెల 4న జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నిర్వహించనున్న మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహ
Read Moreఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
భీమదేవరపల్లి,వెలుగు : ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలను అందిస్తున్న దృష్ట్యా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని
Read Moreస్వరాష్ట్ర సంబురం..ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు తెలంగాణ స్వరాష్ర్ట ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం ఉమ్మడి వరంగల్జిల్లా వ్యాప్తంగా సంబురాలు ఘనం
Read Moreనకిలీ విత్తనాలు అమ్మితే కేసులు తప్పవు
కమలాపూర్/ నల్లబెల్లి / నర్సంపేట/ కొత్తగూడ, వెలుగు : నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. శనివారం ఉమ్మడి వరంగల్జిల్లాల
Read Moreబడిపిల్లలు భద్రమేనా..? స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెకప్.!
నిర్లక్ష్యంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెకప్.! ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి ఫిట్నెస్ లేకుంటే రోడ్డెక్కవద్దంటున్న రవాణాశాఖ ఆఫీసర్లు మహబూబాబ
Read Moreవరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు : రాజేందర్
రాజకీయ పార్టీలకు అతీతంగా జూన్ 3న ఉద్యమకారులకు సన్మానం నిర్వహిస్తానని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో తెలంగ
Read Moreఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
ములుగు, వెలుగు : ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ములుగు జిల్లాలో మొత్తం 17 పోలింగ్ కేంద్రాల్లో 10,299 మంది
Read Moreఘనంగా అంజన్న నగర సంకీర్తన
నర్సంపేట/ ముగులు, వెలుగు : హనుమాన్మాలధారణ భక్తులు స్వామివారి నగర సంకీర్తన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట టౌన్లో శివాంజనేయ స్వామ
Read More