Warangal
రోడ్డు ప్రమాదం.. తండ్రీకూతురు మృతి.. అల్లుడి పరిస్థతి విషమం
మహబూబాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటప తోరూర్ మండలం
Read Moreకాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీ లేదు : సత్యవతి రాథోడ్
ములుగు, వెలుగు : కాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, బీఆర్ఎస్ పాలనలో తండాలను జీపీలుగా చేసిన నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ
Read Moreకాశిబుగ్గ ఓ సిటీలో ఘనంగా బతుకమ్మ
వరంగల్ సిటీ/కొత్తగూడ,(గంగారం), వెలుగు : కాశిబుగ్గ ఓ సిటీలో శనివారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయుకుడు, వరంగల్ అర
Read Moreతెలంగాణాలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం : ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు, వెలుగు : తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మోటర్ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం మహబూబాబాద్
Read Moreఎన్నికల నియమావళి పక్కాగా పాటించాలి : ఇలా త్రిపాఠి
ములుగు, వెలుగు : ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పక్కాగా పాటించాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లొద్
Read Moreభూపాలపల్లి జిల్లాలో ఘనంగా భోగ్ భండార్
మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో శుక్రవారం హేమాసాథ్ మహరాజ్, జగదంబా భోగ్ భండార్&zwn
Read Moreనిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు : బాల లక్ష్మి
జనగామ అర్బన్, వెలుగు : నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఓయూ జేఏసీ కన్వీనర్ బాలలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జనగామ
Read Moreతెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : జాటోత్ హుస్సేన్ నాయక్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస
Read Moreబీఆర్ఎస్ ఆటలు సాగవ్ : ఆరుట్ల దశమంతరెడ్డి
బచ్చన్నపేట, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, ఇక బీఆర్ఎస్ ఆటలు సాగవని జనగామ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆరుట్ల ద
Read Moreవర్ధన్నపేటలో సరస్వతీ దేవిగా అమ్మవారు
వర్ధన్నపేట/ములుగు, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని శ్రీదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున
Read Moreబూరుగుపేట గ్రామంలో చేపల కోసం వెళ్లి వ్యక్తి మృతి
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు రామచంద్రు కుంటలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూ
Read Moreకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మహిళ ఆందోళన
నర్సంపేట, వెలుగు : తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని, స్థలాన్ని ఇప్పించాలంటూ ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేటలోని అంబేద్
Read Moreబీఆర్ఎస్తోనే అభివృద్ధి : పల్లా రాజేశ్వర్రెడ్డి
జనగామ అర్బన్, వెలుగు : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని జనగామ ఎమ్మెల్యే క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్రెడ్
Read More











