Warangal

బండి సీజ్.. పేదోడి బతుకు దెరువు బంద్

వరంగల్‍ రూరల్‍, వెలుగు:  ‘కరోనా’  లాక్​డౌన్​..  చేసుకుంటే బతికే గరీబ్​లపై పెను ప్రభావం చూపుతోంది. లాక్‍డౌన్‍ అమలు పేరుతో కమిషనరేట్‍ పోలీసులు స్టేషన్ల

Read More

లాక్డౌన్ వేళ రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్డౌన్ వల్ల రోడ్లన్ని ఖాళీగా ఉండటంతో వాహనాల స్పీడుకు అడ్డులేకుండా పోయింది. జిల్లాలో శనివారం ఉదయం జరిగిన

Read More

కరోనాపై ఫైర్ సిబ్బంది కెమికల్ ఫైర్

రెడ్‍జోన్లలో.. డ్యూటీలు  నో మూమెంట్‍ ఏరియాల్లో కెమికల్‍ స్ప్రే  రిస్క్ టాస్క్ లో సేఫ్టీ కరువు  కష్టపడుతున్నా.. గుర్తింపు లేదని ఆవేదన  ఇన్సూరెన్స్, ఇన

Read More

ప్ర‌తి ధాన్య‌పు గింజ‌ను కొనుగోలు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే

వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో పండిన ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌న్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. వ‌రంగల్ ఉమ్మడి జిల్లాలో కరోన

Read More

రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ క్యాషియర్ మృతి

వరంగల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బ్యాంకు క్యాషియర్ చనిపోయాడు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపుర మండలం శనిగరంలోని UIB బ్యాంకు లో శంకర్  క్యా

Read More

టైంపాసుకు రోడ్డెక్కితే.. పట్టేస్తది

ట్రాకింగ్ యాప్ పని అదే.. టెక్నాలజీతో పకడ్బందీగా లాక్ డౌన్ రూల్స్ అమలు సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ తీసుకొచ్చిన పోలీసులు అవసరం లేకున్నా బయటకు వస్తే అంత

Read More

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు

ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాలో సోమ‌వారం ఒక్క‌రోజే 23 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో అధికారులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం జిల్లా

Read More

మూడు నగరాల్లో 22 హాట్ స్పాట్ సెంటర్లు

కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ సిటీల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఎఫెక్టెడ్ ఏరియాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన ఆఫీసర్లు లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలయ్య

Read More

మార్కెట్లో నిలిచిపోయిన మిర్చి కొనుగోళ్లు

కరోనా ప్రభావంతో మార్కెట్ లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు మిర్చిని ఇళ్లలో నిల్వ చేసుకోలేక మార్కెట్ కు వాహనాల్లో తీసుకుని వచ్చారు. వాహనాలలో తీ

Read More

అధికారుల చర్యలు అభినందనీయం

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనాపై నెలకొన్న పరిస్థి

Read More

కాజీపేటలో 80 పడకలతో ఐసోలేషన్ వార్డ్

కాజీపేట, వెలుగు: కాజీపేటలో కరోనా అనుమానితుల కోసం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైల్వే ప్రయాణికులతో వ్యాప్తి చెందే ప్రమాదం ఉ

Read More

కాశీ యాత్రికుల బస్సు స్టేట్ బోర్డర్‌లో నిలిపివేత: వరంగల్‌కు తరలింపు

కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో కాశీ యాత్రకు వెళ్లి వస్తున్న బస్సును అడ్డగించారు తెలంగాణ పోలీసులు. కాశీ సహ

Read More