Yadadri

భూసేకరణపై రైతులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి

యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్ ఆర్ భూసేకరణపై రైతులతో యాదాద్రి జిల్లా ఆఫీసర్లు చర్చలు ప్రారంభించారు. జిల్లాలోని ఐదు మండలాలు,

Read More

వరి నాట్లకు..నార్త్​ ఇండియా లేబర్..పల్లెల్లోకి బిహార్, యూపీ, బెంగాల్​ కూలీల ఎంట్రీ

వ్యవసాయ పనుల్లో లేబర్ కొరత ఎకరానికి రూ.5,500 నుంచి రూ.6 వేలు  అన్ని పనులు వాళ్లే చేసుకుంటరు యాదాద్రి, వెలుగు : వ్యవసాయ పనుల్లో లేబర్

Read More

ట్రిపుల్ఆర్​కు భూములు ఇవ్వం

ఆర్డీవో ఆఫీసు ఎదుట రైతుల ఆందోళన యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ఆర్​కు భూములు ఇవ్వమని భువనగిరి మండల రైతులు స్పష్టం చేశారు. భూ సేకరణ కోసం సోమవారం భ

Read More

యాదగిరిగుట్ట క్యూలైన్ గ్రిల్ లో ఇరుక్కున్న బాలుడి తల

చాకచక్యంగా బయటకు తీసిన అయ్యప్ప దీక్షాధారులు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఫ్యామిలీకి చేదు

Read More

యాదాద్రి జిల్లాలో రూ.35 కోట్ల చేనేత రుణాలు .. లోన్స్​పై ప్రభుత్వానికి రిపోర్టు పంపిన డిపార్ట్​మెంట్​

జిల్లాలో వ్యక్తిగత రుణాలు రూ. 30 కోట్లు సొసైటీల రుణాలు రూ. 5.25 కోట్లు యాదాద్రి, వెలుగు : చేనేత కార్మికులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం

Read More

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి : సమగ్ర శిక్ష ఉద్యోగులు

యాదాద్రి, వెలుగు : ఏండ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. యాద

Read More

నారాయణపురంలో దొంగ నోట్ల కలకలం

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రూ.500 , రూ.100 దొంగ నోట్లు కలకలం రేపాయి. గురువారం సంస్థాన్ నారాయణపురంలోని వైన్ షాప

Read More

వస్తువుల నాణ్యతపై జాగ్రత్తగా ఉండాలి : కలెక్టర్​ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతపై వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్​హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్​లో నిర్వహించిన జాతీయ

Read More

సాగునీటి కాల్వలను గత సర్కారు పట్టించుకోలే :ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : పంటలకు సాగు నీరందించే విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల

Read More

విద్యార్థులే .. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు : కలెక్టర్​ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : విద్యార్థులే భవిష్యత్తు శాస్త్రవేత్తలని కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. విద్యార్థి దశలోనే వారిలోని పరిశోధకులను టీచర్లు వెలికి తీయాలని

Read More

గోశాలపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి .. భువనగిరిలో ధర్నా

యాదాద్రి, వెలుగు : గోశాలపై దాడి చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం భువనగిరిలో ధర్నా నిర్వహించారు. ఆలేరు మండలం బహదూర్​పేటలోని శ్రీ సా

Read More

రూ.10 కోట్ల విలువైన వడ్లు అమ్ముకుండు.. యాదాద్రి జిల్లాలో ఓ మిల్లు ఓనర్ నిర్వాకం

యాదాద్రి/భూదాన్ పోచంపల్లి వెలుగు: సీఎంఆర్‎కు ఇచ్చిన రూ.10 కోట్ల విలువైన వడ్లను ఓ మిల్లర్ పక్కదారి పట్టించిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. సివిల్

Read More

ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజావాణిలో వచ్చిన  ఫిర్యాదులను పెండింగ్​లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులను ఆ

Read More