YSRCP

జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్

తెలుగు రాష్ట్రాల్లో 2024సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ముఖ్యంగా ఏపీలో ఈసారి ఎన్నికలు ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు

Read More

పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. 

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమం

Read More

ఏపీలో ఎన్నికల అల్లర్లు.. మొత్తం ఎన్ని కేసులంటే..  

ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల హడావిడి మాట అటుంచితే, ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి.ఈ ఘర్షణలను సీరియ

Read More

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్... పోలీసుల గాలింపు

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసిన చింతమనేని తన అనుచరులత

Read More

అమెరికాకు చంద్రబాబు.. ఎందుకంటే... 

ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది, ఫలితాల కోసం అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం ఎంతో శ్రమించిన నేతలంతా ఇప్పుడు రిలాక్స్ మోడ్ లోకి వెళ్లారు. సీఎం

Read More

పల్నాడుకు మహిళా ఎస్పీ..  ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..

ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఈసారి ఎన్నికలు మునుపటికంటే హోరాహోరీగా సాగాయి. పోలింగ్ రోజున పలు చోట్ల అల్లర్లు జరగగా

Read More

సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...

ఏపీలో ఈసారి ఎన్నికలపై ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ ఎనౌన్స్ చేసిన రోజు నుండి పోలింగ్ తేదీ వరకూ అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు

Read More

ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. పోలింగ్ జరిగిన మరుసటి రోజు కూడా చాలా చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ

Read More

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి త

Read More

చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...

ఏపీలో ఉత్కంఠ రేపిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు అంతా ఫలితాల కోసం అందరు అంతకు మించిన ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధ

Read More

అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు.. 

ఏపీలో ఎన్నికల తర్వాత పెనుదుమారం రేపిన పల్నాడు అల్లర్ల వేడి ఇంకా చల్లారలేదు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఈసీ అక్కడ 144 సెక్షన్ విధించింది. దీంతో పాటు

Read More

సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..

వివేకా హత్యకేసు విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఊరట లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ రెడ్డిల ప్రస్తావన తేవద్దం

Read More

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా పెనుదుమారం రేపిన అంశం వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయంలో జగన్ సోదరి షర్మిల, వివేకా కూతు

Read More