YSRCP

పార్ధాదాస్​ ప్రకారం ఏపీలో వైసీపీదే హవా

2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు

Read More

విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా.. స్పందించిన చంద్రబాబు..

విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది.కలుషిత నీటి వల్ల వ్యాపిస్తున్న డయేరియా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. ఇప్పటికే డయేరియా వల్ల 9మంది మృతి చెందగా వందకు

Read More

గెలిస్తే బెంజి.. ఓడితే గంజి.. జూన్ 4పై నరాలు తెగుతున్నాయి.. ఎగ్జిట్ పోల్స్ తో హైలెవల్ టెన్షన్

నరాలు తెగుతున్నాయి.. బీపీలు పెరుగుతున్నాయి.. షుగర్ లెవల్స్ అప్ అండ్ డౌన్.. నిద్ర పట్టటం లేదు.. బుర్ర హీటెక్కుతుంది.. సరిగా తిండి కూడా తినటం లేదు.. ఒకట

Read More

లండన్ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్..

హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఇవాళ తెల్లవారుజామున గన్నవరం చేరుకున్నారు. 15రోజుల విదేశీ పర్యటన తర్వ

Read More

సజ్జలపై కేసు నమోదు..

వైసీపీ ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి [పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ టీ

Read More

పల్నాడు ఏపీలోనే కాదు... దేశంలోనే చెత్త జిల్లా... ఎస్పీ మల్లికా గార్గ్...

ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు ప్రణతాలతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘ

Read More

ఐదేళ్ల క్రితం ఇదే రోజున మనం అధికారంలోకి వచ్చాం.. వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 175 స్థానాలకుగానూ 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాట

Read More

మద్యం ప్రియులకు షాక్ : మూడురోజులు వైన్స్ బంద్.. 

ఏపీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. జూన్ 4న వెలువడే ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంతో

Read More

సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి.. నిందితుడు సతీష్ కు బెయిల్

ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో  అరెస్టైన నిందితుడు సతీష్ కు ఊరట లభించింది. సతీష్ కు విజయవాడ కోర్టు బెయిల్

Read More

పిఠాపురంలో స్టిక్కర్ల వార్.. మాములుగా లేదుగా.. రచ్చ రచ్చే

ఏపీలో ఎన్నికలు అయిపోయినా పొలిటికల్ హీట్ వేవ్ మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మ

Read More

హైకోర్టులో పిన్నెల్లికి ఊరట...ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు...

ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.పల్నాడు జిల్లాలోని ఓ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేయటంతో పిన్నెల్లిపై

Read More

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది.. ఏఏజీ పొన్నవోలు

సీఎం జగన్ ఇటీవల కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత విశ్రాంతి కోసం జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యం

Read More

ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం..

ఏపీలో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇప్పుడు జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు తమదే

Read More