
YSRCP
లా యూనివర్సిటీ పనులు ప్రారంభించిన సీఎం జగన్.!
కర్నూలులో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ పనులను ప్రారంభించారు సీఎం జగన్. ఈ క్రమం
Read MoreGeetanjali Death: గీతాంజలి మరణం కేసులో టీడీపీ కార్యకర్త అరెస్ట్
తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గీతాంజలి మరణానికి మీరంటే మీరు కారణం అంటూ అధికార ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి.
Read Moreఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల
న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం
Read Moreమార్చి16న వైసీపీ ఫైనల్ లిస్టు.. 18 నుంచి జగన్ ప్రచారం
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిద్ధం సభలతో వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 16
Read Moreటీడీపీ రెండో జాబితా రెడీ..!
2024 ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయ్యింది. ఈ జాబితాను 14న ప్రకటించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తొలి జాబితాను జనసేనత
Read Moreగీతాంజలి మరణంపై షర్మిల మౌనమెందుకు - పూనమ్ కౌర్
తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి మరణించిందని వైసీపీ ఆరోపిస్తుం
Read Moreస్పీడ్ పెంచిన జగన్ - ఇడుపులపాయలో మ్యానిఫెస్టో, ఇచ్ఛాపురం నుండి ప్రచారం
2024 ఎన్నికల్లో తిరిగి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పాలు కదుపుతున్నాడు. అన్ని పార్టీలకంటే ముందుగా ఎన్ని
Read Moreచివరి నిమిషంలో షాకిచ్చిన ముద్రగడ, తాడేపల్లి ర్యాలీ రద్దు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఇదివరకే ప్రకటించాడు ముద్ర
Read Moreపవన్ కళ్యాణ్ ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి... గ్రంధి శ్రీనివాస్
2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులు ఎవరన్నది ఇప్పటికే క్లారిటీ రావటంత
Read Moreజగనన్న ఇల్లు ఇచ్చాడన్న మహిళ.. సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య
సీఎం జగనన్న తనకు ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన తెనాలికి గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికా
Read Moreటీడీపీ నుండి రఘురామకు టికెట్ ఫిక్స్ అయ్యిందా..?
2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలుపొందిన కొద్దికాలానికే సీఎం జగన్ మీద వ్యతిరేక స్వరం వినిపించటం మొదలు పెట్టాడు రఘురామ కృష్ణం రాజు. గత ఎన్నికల్లో నర్సా
Read Moreరంగంలోకి దిగిన ముద్రగడ - జగన్ కోసం రూట్ మ్యాప్..!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంత కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కాపు సామజికవర్గ హ
Read Moreనాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్.. సిద్ధం సభలో జగన్
మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తుందని సీఎం జగన్ అన్నారు.మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్నారు. ఓటు అనే అస్త్రం ప్రయోగించా
Read More