తెలంగాణం
జూబ్లీహిల్స్లో గెలుపు మనదే.. అయినా లైట్ తీస్కోవద్దు.. మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
ఈ వారమే కీలకం.. జూబ్లీహిల్స్లో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయండి మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం పోల్ మేనేజ్మెంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి
Read Moreహైదరాబాద్ విజయవాడ హైవేపై మళ్ళీ ట్రాఫిక్ జామ్.. ఐదు కిలోమీటర్లు ఎక్కడి వాహనాలు అక్కడే..
నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర NH 65 హైదరాబాద్ విజయవాడ రూట్లో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం ( నవంబర్ 2 ) చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు సుమారు 5
Read Moreపఠాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం.. రూప కెమికల్స్ లో ఎగసి పడుతున్న మంటలు..
హైదరాబాద్ పఠాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు పారిశ్రామికవాడలో ఉన్న రూప కెమికల్స్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆదివారం ( నవంబర్ 2 )
Read Moreహైదరాబాద్ లో సడన్ గా వర్షం... రాత్రి తొమ్మిది దాకా నాన్ స్టాప్ దంచుడే..
ఆదివారం ( నవంబర్ 2 ) సాయంత్రం హైదరాబాద్ లో సడన్ గా వర్షం కురిసింది. అప్పటిదాకా పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. హైదరాబాద్ లో
Read Moreపోలింగ్ రోజు అందరు బయటికొచ్చి ఓటెయ్యాలి.. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఆదివారం ( నవంబర్ 2 ) టోలిచౌకిలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన మంత్రి వివేక్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చ
Read Moreయూట్యూబర్ హర్ష సాయి పేరుతో సైబర్ స్కాం.. ఇరాక్ లో జగిత్యాల యువకుడికి టోకరా..
ఇరాక్ లో సైబర్ మోసానికి జగిత్యాల యువకుడు బలయ్యాడు. యూట్యూబర్ హర్ష సాయి పేరుతో యువకుడి నుంచి రూ. 87 వేలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు సంబంధించి వివ
Read Moreకరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాల విడుదల.. కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం..
కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 12 స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల్లో 54 మంది అబ్యర్ధులు పోటీ పడగా.. వీరిలో 10
Read Moreహోరా హోరీగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు..
జనరల్ ఎన్నికలను తలపించేలా ప్రచారం ఓటింగ్ లో పాల్గొన్న 44 శాతం మంది ఓటర్లు అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియ కరీ
Read Moreమొంథా తుపాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి : ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: మొంథా తుపాన్తో దెబ్బతిన్న పం
Read Moreమొంథా తుఫాన్ నష్టం వివరాలు తెలియజేయాలి : అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్,
కందనూలు , వెలుగు : మొంథా తుఫాన్కారణంగా నష్టపోయిన వివరాలను తెలియజేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశ
Read Moreసోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మాణిక్రావు
ఝరాసంగం, వెలుగు: ప్రభుత్వం నాఫెడ్ అధ్వర్యంలో మార్క్ఫెడ్ ద్వారా సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చే
Read Moreయువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం ఎమ్మెన్నార్ మెడికల్కాలేజీలో నిర్వహించిన న
Read Moreకాలుష్య కంపెనీని మూసివేయాలి..దోమడుగు గ్రామస్తుల డిమాండ్
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: కాలుష్య కంపెనీని మూసివేయాలని గుమ్మడిదల మున్సిపాలిటీలోని దోమడుగు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానికులంతా
Read More












