తెలంగాణం

ఖమ్మం నగరంలోని జాఫర్ బావి పునరుద్ధరణ పనులు ముందుకు సాగట్లే!

ఖమ్మం నగరంలోని పురాతన  జాఫర్ బావి పునరుద్ధరణ పనులు ముందుకు సాగట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో జాఫర్ బావి పునరుద్ధరణ పనులకు ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్

Read More

ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర : సుదీప్ దత్తా

సీఐటీయూ ఆల్ ఇండియా సెక్రటరీ సుదీప్​ దత్తా గోదావరిఖని, వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక, కార్మిక చట్టాలను మార్చుత

Read More

పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో తులసీ ధాత్రి కల్యాణం

పెద్ద సంఖ్యలో  తరలివచ్చిన భక్తులు  పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణ సమే

Read More

సుల్తానాబాద్‌‌ అభివృద్ధికి రూ.15 కోట్లు..కాంగ్రెస్ లీడర్ల సంబురాలు

సుల్తానాబాద్, వెలుగు:  సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ. 15 కోట్లు మంజూరు చేయడంపై పట్టణ కాంగ్రెస్ లీడర్లు ఆదివా

Read More

డంప్‌‌యార్డ్‌‌గా కొడిమ్యాల బస్టాండ్‌‌

కొడిమ్యాల, వెలుగు : కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ డంప్ యార్డును తలపిస్తోంది. బస్టాండ్‌‌లోకి బస్సులు వెళ్లకపోవడంతో కొందరు బిచ్చగాళ

Read More

గద్వాలలో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గద్వాల, వెలుగు: కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్  బియ్యాన్ని ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు గద్వాల రూరల్  ఎస్సై శ్రీకాంత్  త

Read More

ఎన్యూమరేటర్లు ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను ఫీల్డ్లో అమలు చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

పినపాక, వెలుగు: ఎన్యూమరేటర్లు ట్రైనింగ్​లో నేర్చుకున్న అంశాలను  ఫీల్డ్​లో అమలు చేస్తూ సెన్సస్​ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి

Read More

అయ్యో పాపం.. కన్న వాళ్లకు ఇంత కంటే కడుపు కోత ఉంటుందా..? బస్ యాక్సిడెంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు !

హైదరాబాద్: తెలంగాణ శోకసంద్రంలో మునిగిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర కంకర టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో 19 మంది చన

Read More

ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

ఓవర్ లోడ్​.. అతివేగం.. రాంగ్​ రూట్​ డ్రైవింగ్​. .. నిబంధనలు పాటించకపోవడం..  గుంతల రోడ్లు, ప్రమాదకక మలుపులు..  వెరసి ప్రజల ప్రాణాలను తీస్తున్

Read More

రూ.2 కోట్లతో మయూరి పార్క్ సుందరీకరణ : పీసీసీఎఫ్ సి.సువర్ణ

మహబూబ్ నగర్  కలెక్టరేట్, వెలుగు: నగరంలోని మయూరి పార్క్  అభివృద్ధి, సుందరీకరణకు నగర్​వన్  యోజన కింద మంజూరైన రూ.2 కోట్లతో పనులు జరుగుతున్

Read More

వలస బతుకులపై లోతుగా అధ్యయనం చేయాలి : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి

కృష్ణానది చెంతనే ఉన్నా.. పాలమూరు వలసల జిల్లాగా మారడం బాధాకరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ బి.సుదర్శన్​రెడ్డి మరికల్, వెలుగు: దేశం

Read More

బాధితులు అందర్నీ ఆదుకుంటాం.. తక్షణ సాయంగా రూ.7 లక్షలు : మంత్రి పొన్నం

చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను.. చికిత్స పొందుతున్న బాధితులు అందర్నీ ఆదుకుంటాం అని ప్రకటించారు తెలంగాణ ర

Read More

గచ్చిబౌలిలో చదువుకుంటుంది.. వీకెండ్ అని అక్క దగ్గరకు వెళ్లి వస్తూ బస్సులో..

సోమవారం ( నవంబర్ 3 ) ఉదయం చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదంగా మారింది. తాండూర్ డిపో నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు కంకర లోడ్ తో వస్తున్

Read More