
తెలంగాణం
కేసీఆర్ బిగ్ స్కెచ్: లిక్కర్ కేస్ Vs ఆపరేషన్ ఫాంహౌస్
ఎస్ఐబీని జేబు సంస్థలా వాడుకున్నగులాబీ బాస్ బిడ్డను రక్షించేందుకే తెరపైకి ఎమ్మెల్యేల కేసు బీఎల్ సంతోష్ రాకపోవడం తో కథ తారుమారు కీల
Read Moreతెలంగాణలో జూన్ 3 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో 2024 జూన్ 03 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 13 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 : 30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంట
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో అడ్మిషన్లపై ప్రకటన విడుదల చేశారు అధికారులు. అసక్తి కల విద్యార్ధులు ఆన్లైన్
Read Moreకేరళకు సీఎం రేవంత్ .. అక్కడి నుంచి ఢిల్లీకి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేరళ వెళ్తున్నారు. కోజీకోడ్ లో ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణలో
Read Moreకోడెమొక్కుకు ఐదు గంటలు.. ఎములాడకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం వేలాది భక్తులు తరలివచ్చారు. భక్తుల
Read Moreసంగారెడ్డిలోని హెటిరో ల్యాబ్స్లో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగి
Read Moreముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటలవరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారు
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటపడుతున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందిగ
Read Moreఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. భారత కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. మృతురాలిని &n
Read Moreకవిత బెయిట్ పిటిషన్ పై విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సబంధించిన ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత వేసిన పిటి
Read Moreఎమ్మెల్సీ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జయశం
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ: మధ్యాహ్నం 12 గంటల వరకు 29 శాతం పోలింగ్
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నాం 12 గంటల వరకు 605 పోలింగ్ స్టేషన్లకు గాను 4 లక్షల 63 వ
Read Moreఫోర్త్ ప్లోర్ నుండి గ్రౌండ్ ప్లోర్ లో పడిన లిఫ్ట్..ఆరుగురికి తీవ్ర గాయాలు...
నాగోల్ లోని కిన్నెర గ్రాండ్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది.హోటల్ లిప్ట్ నాలుగో ఫ్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి పడింది.ఈ ఘటనలో లిప్ట్ లో ఉన్న 6 మందికి
Read More