తెలంగాణం
అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారు..? బండ్రు శోభారాణి
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారని అంత మంది వెళ్లి ఆయనను పరామర్శించారని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బండ్రు శోభారా
Read More‘పొడుస్తున్న పొద్దు మీద’ పాట వింటే రోమాలు నిక్కపొడిచేవి: హరీష్ రావు
సిద్దిపేట: ప్రజా యుద్ధనౌక గద్దర్ డాక్యుమెంట్ రూపొందిస్తే నేను సహాయం చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేట పట్టణ
Read Moreఓడించినా బుద్ది రాలేదా.? కేసీఆర్కు టీ పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ
హైదరాబాద్ : బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గ
Read Moreబతుకమ్మ, తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి బతుకమ్మ, తెలంగాణ తల్లిని దూరం చేయాలనే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత అ
Read Moreఅప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలున్నాయ్ : భట్టి విక్రమార్క
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పులపై బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట
Read Moreనిమిషం ఆలస్యం నిబంధన, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. గ్రూప్ 2 పరీక్షకు దూరమైన బాలింత మహిళ..
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ( డిసెంబర్ 15, 2024 ) గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం, సోమవారం ( డిసెంబర్ 15, 16 ) రెండురోజుల పాటు జరగనున్న ఈ పరీక్ష
Read Moreవరంగల్ జిల్లాలో కామన్ మెనూ ప్రారంభం
రాష్ర్ట ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు డైట్చార్జీలను పెంచింది. కామన్మెనూ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని రెసిడ
Read Moreరామడుగు నుంచి నీటి విడుదల
ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.
Read Moreఇకపై హాస్టళ్లలో రెగ్యులర్ తనిఖీలు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని గవర్నమెంట్హాస్టళ్లను ఇక నుంచి రెగ్యులర్గా విజిట్ చేస్తానని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపార
Read Moreకరుణాపురంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో పాస్టర్సంగాల పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ
Read Moreనిమిషం లేటైనా నో ఎంట్రీ..గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రెండురోజులపాటు ఎగ్జామ్స్ జరగనుండగ
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లాలో సంబరంగా కామన్ మెనూ షురూ
వెలుగు నెట్వర్క్ : గురుకులాలు, హాస్టల్స్ స్టూడెంట్స్కు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకే ప్రభుత్వం కామన్ డైట్ప్లాన్ అమలు చేసింది. 8
Read Moreపామాయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తాం : మంత్రి తుమ్మల
అగ్రికల్చర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో మంత్రి తుమ్మల అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ రైతులు కోరుతున్నట్లు రిఫైనరీ ఏర్పాటు చేస
Read More












