తెలంగాణం

Telangana Elections : సోషల్ మీడియా యుద్ధం ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దంగల్ ను తలపిస్తున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలు సోషల్​ మీడియాపై ఫోకస్​ చేశాయి. ఒకప్పటిలా పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని పార్ట

Read More

యూనివర్సిటీ పేరుతో రాజకీయాలు చేస్తున్నరు : వై.సతీశ్‌‌‌‌రెడ్డి

ములుగు, వెలుగు : ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీ పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని రెడ్కో చైర్మన్‌‌‌‌ వై.సతీశ్‌&

Read More

తొమ్మిదేళ్లలో రూ. 9 లక్షల కోట్లు ఇచ్చిన్రు : కర్ర శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

తొర్రూరు, వెలుగు : తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో 9 లక్షల కోట్లు ఇచ్చారని బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్‌&zw

Read More

ఎలక్షన్స్‌‌‌‌లో సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లు కీలకం : పీవో అంకిత్‌‌‌‌

ములుగు/కాశీబుగ్గ, వెలుగు : ఎలక్షన్లు సజావుగా నిర్వహించడంలో సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లు కీలకమని ములుగు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్&

Read More

బతుకమ్మ సంబురం : పూల పండుగొచ్చింది

పూలపండుగ మొదలైంది. తొమ్మిది రోజులు ఆడవాళ్లకు పెద్ద సంబురం. రంగు రంగుల, రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. కొత్త కొత్త చీరలు, నగలు పెట్టుకుని చందమామ లె

Read More

మెదక్​లో బీజేపీ జెండా ఎగరేయాలి : అభయ్​పటేల్​

మెదక్ టౌన్, వెలుగు :  మెదక్​నియోజకవర్గంలో బీజేపీ గెలుపునకు ప్రతి కార్యకర్త పని చేయాలని మెదక్​ జోనల్​ఇన్​చార్జి, కర్నాటక ఎమ్మెల్యే అభయ్​పటేల్​ అన్

Read More

కేసీఆర్ను ఇంటికి పంపిస్తేనే... ప్రజలు బాగుపడతారు: రఘునందన్ రావు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల బ్రతుకులు ఏమి మారలేవని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అచ్చుమాయిపల్లి

Read More

ప్రజలకు మానవత దృక్పథంతో సేవలు అందించాలి : జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రజలకు మానవత దృక్పథంతో సేవలు అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. బుధవారం సిద్దిపేట

Read More

స్కూల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ : కరుణాకర్ రెడ్డి

మనోహరాబాద్, వెలుగు : ఓవర్ టేక్ చేసి స్కూల్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్​ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జాత

Read More

రాష్ట్రంలో మైక్రో ప్లానింగ్ పథకం: బి.వినోద్ కుమార్

కొడిమ్యాల, వెలుగు:  రానున్న రోజుల్లో రాష్ట్రంలో మైక్రో ప్లానింగ్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్లానింగ్​ బోర్డ్​ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ తెలి

Read More

సీఎం కేసీఆర్ సభా స్థలం పరిశీలన : హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు :  ఈనెల 17న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణకు అనువైన స్థలాలను బుధవారం మంత్రి హరీశ్​ రావు పార్టీ నేతలతో కలిసి

Read More

సూర్యాపేట జిల్లాలో పోలీసుల తనిఖీల్లో..పైసలే.. పైసలు

పోలీసుల తనిఖీల్లోభారీగా దొరుకుతున్న నగదు సూర్యాపేట జిల్లా చిలుకూరులో రూ.45 లక్షలు స్వాధీనం సూర్యాపేట, కోదాడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్

Read More

అక్టోబర్ 15 నుంచి రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రులు

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న ఆలయంలో ఈ నెల 15 నుంచి శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజులపాటు జరిగే వేడుకల్లో రాజరాజేశ్వ

Read More