తెలంగాణం

కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లాలో కన్నేపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న

Read More

వండిపెడితే తిన్నారు..అదును చూసి అత్యాచారం చేశారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇబ్రహీం పట్నం పోలీసుల

Read More

రాజన్న హుండీ ఆదాయం రూ.1.68కోట్లు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శనివారం వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్​ స్లాబ్‌‌‌‌లో సీసీ క

Read More

ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకునే యత్నం : ఆశావర్కర్లు, మిడ్‌‌‌‌ డే మీల్స్ ​కార్మికులు

మల్లాపూర్ , వెలుగు: మల్లాపూర్​మండలకేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావును అడ్డుకునేందుకు ఆశా

Read More

నాసిరకం చీరలు మాకెందుకు .. అబ్బాపూర్‌‌‌‌‌‌‌‌లో మహిళల ఆగ్రహం

గొల్లపల్లి, వెలుగు:  నాసిరకం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారంటూ గొల్లపల్లి మండలం అబ్బాపూర్ లో మహిళలు చీరలు తీసుకోకుండా వెనుదిరిగారు. శనివారం గ్ర

Read More

బీఆర్‌‌ఎస్‌ నేతలకే దళిబంధు : సంకినేని వరుణ్ రావు

గరిడేపల్లి, వెలుగు:  అధికార పార్టీ నాయకులకే దళిత బంధు ఇస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణ్ రావు ఆరోపించారు. గరిడేపల్లి మండలం పోను

Read More

సమస్యలు పరిష్కారం కాకపోతే   నేనే పోరాటం చేస్తా : రమేశ్‌‌‌‌బాబు

వేములవాడ, వెలుగు : ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కాకుంటే తానే పోరాటం చేస్తానని, ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానని  వేములవాడ ఎమ

Read More

ఆలేరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పీఆర్​ ఏఈ

యాదాద్రి, వెలుగు: పంచాయతీ రాజ్ ఏఈ.. కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్​ శ్రీశైలం ఆలేరు మండలం

Read More

స్టేషన్ ఘన్పూర్కు నేనే సుప్రీం.. ఎవరికి భయడేది లేదు: రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ కు తానే సుప్రీమని చెప్పారు. ప్రస్తుతం ఘన్ పూర్

Read More

కేసీఆర్‌‌ మాటలు నమ్మి మోసపోవద్దు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నకిరేకల్, ( వెలుగు): ప్రజలు మాయల ఫకీరు మాటలు చెప్పే కేసీఆర్‌‌ను నమ్మి మోసపోవద్దని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. &nb

Read More

బీఆర్ఎస్​కు పూర్తి మెజార్టీ వస్తుంది: నిరంజన్​రెడ్డి

జడ్చర్ల టౌన్​, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్​ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి నిరంజన్​రెడ్డి జోస్యం చెప్పారు. శనివ

Read More

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు :  మంత్రి పువ్వాడ అజయ్​

ఖమ్మం టౌన్,వెలుగు; ప్రతీ వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లేమడుగు

Read More

ఫారెస్ట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు : గిరిజనులు

సత్తుపల్లి, వెలుగు:  పోడు భూముల్లో అటవీ అధికారులు పంటను ధ్వంసం చేశారని శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వార

Read More