హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ 65,263 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 2482 మందికి పాజిటివ్గా తేలింది. టెస్టుల సంఖ్య తగ్గడంతో కరోనా నిర్థారణ అయినవారి సంఖ్య తగ్గింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1045 మంది వైరస్ బారినపడ్డారు. గత 24గంటల్లో 4,207 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఒకరు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 94.38శాతంగా ఉంది.
రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
- తెలంగాణం
- January 31, 2022
లేటెస్ట్
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్కు నోటిఫికేషన్ రిలీజ్
- టీడీపీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు
- లోకల్ లీడర్లకు బంపర్ ఆఫర్లు .. కష్టపడ్డ వాళ్లకే పదవులు
- నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్
- ఓటమి భయంతో సంజయ్కి మతిభ్రమించింది: కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రాజేందర్రావు
- కరీంనగర్ జిల్లాలో ఎండ ఎఫెక్ట్ .. రోడ్లన్నీ ఖాళీ
- ఉజ్జీవన్ షేర్ల జారీకి రికార్డు తేదీ ఖరారు
- సన్ ఎన్ఎక్స్టీతో ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ఒప్పందం
- ఇండ్ల ముందు నుంచి దారివ్వడం లేదని .. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం
- మే 17 నుంచి ఐజీబీసీ ప్రాపర్టీ షో
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- Allu Arjun, David Warner: చాలా ఈజీ.. కలిసినప్పుడు నేర్పిస్తా.. డేవిడ్ వార్నర్కు అల్లు అర్జున్ మెసేజ్