31వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

31వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర 31వ రోజు కొనసాగుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా సందేలవారి గూడెం నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. నాగిరెడ్డి పల్లె నుంచి ప్రారంభమైన పాదయాత్ర భువనగిరి టౌన్ వరకు సాగనుంది. ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలపై ఆరా తీస్తున్నారు వైఎస్ షర్మిల.

మరిన్ని వార్తల కోసం

మల్లు స్వరాజ్యానికి ఘన నివాళులు

ఇండియా చమురు అవసరాలు తీర్చుతాం