ఆర్థిక పురోగతి సాధించే క్రమంలో.. కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అందువల్ల.. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా.. దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయని తెలిపారు . ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్న వెంకయ్య.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతున్నారు . గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లో జరిగిన దక్కన్ డైలాగ్ సెకండ్ ఎడిషన్ కాన్ఫరెన్స్ ను.. ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మురళీధరన్ తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి, ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
ఆర్థిక పురోగతిలో హెచ్చుతగ్గులు తప్పవు: వెంకయ్యనాయుడు
- దేశం
- August 31, 2019
లేటెస్ట్
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
- Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?
- ఆటగాడే : స్పీచ్ థెరపీతో ముగ్గులోకి దింపి.. మూడో పెళ్లి.. బాధితురాలి ఆందోళన
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన