లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లికి ఎక్కువ మందిని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సును వికారాబాద్ జిల్లా పోలీసులు సీజ్ చేశారు. తాండూర్ మండలం గౌతాపూర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా పరిగి డిపోకు చెందిన బస్సు వచ్చింది. అందులో 60 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు ప్రశ్నిస్తే తామంతా పెళ్లికి వెళ్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ లో పెళ్లి కూతురు తరపు వారికి 20 మందికి మాత్రమే పర్మిషన్ ఉందన్నారు పోలీసులు. రూల్స్ ఉల్లంఘించినందుకు పెళ్లి కూతురు తండ్రితో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేశామన్నారు కరణ్ కోట్ SI ఏడుకొండలు.
పెళ్లికి ఆర్టీసీ బస్సులో 60 మంది.. సీజ్ చేసిన పోలీసులు
- తెలంగాణం
- May 29, 2021
లేటెస్ట్
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు