హిమాలయ మంచు పర్వతం పై జవాన్ల కబడ్డీ 

హిమాలయ మంచు పర్వతం పై జవాన్ల కబడ్డీ 

దేశం కోసం గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయడం లేదు జవాన్లు. హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన హిమాలయ మంచు పర్వతంపై ఖాళీ సమయంలో సరదాగా కబడ్డీ ఆడారు ఐటీబీపీ జవాన్లు. కాళ్లకు షూ, కళ్లకు అద్దాలు, చలిని తట్టుకునేలా ఉన్నితో కూడిన షెటర్స్ ధరించి కబడ్డీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.మంచులో కాళ్లు కూరుకుపోతున్నా డోంట్ కేర్ అంటున్నారు. కబడ్డీ కోర్టు లేకపోయినా మధ్యలో ఒక తాడును ఉంచి ఆట ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. 

మరిన్నివార్తల కోసం

ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు